Flight crash | ఇవాళ (ఆదివారం) ఉదయం ఆఫ్ఘనిస్థాన్లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం భారత్కు చెందినది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
Flight crash | ఆఫ్ఘనిస్థాన్లో ఘోరం జరిగింది. భారత్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. ఇవాళ ఉదయం తోప్ఖానా పర్వతాల్లో విమానం కుప్పకూలిందని ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆ తర్వాత ఆప్ఘ�
కాబూల్: అఫ్గానిస్థాన్లో బ్యూటీ పార్లర్లు, సెలూన్లపై ఇప్పటికే నిషేధం విధించిన తాలిబన్లు.. ఇప్పుడు నెక్టైలపై నిషేధం విధించేందుకు సిద్ధమయ్యారు. నెక్టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణం!
Bangladesh vs Afghanisthan | బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాజాగా అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ టీమ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యర్
Taliban | అసలే కరువు ఆపైన చేతిలో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు తాలిబాన్ పరిస్థితి కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్లో బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్.. దేశంలో ఆ�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ తాజాగా టాక్సీ డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. తుపాకులు కలిగిన ఇతరులను వాహనాల్లో తరలించవద్దని పేర్కొంది. తాలిబన్, అనుబంధ వ్యక్త
అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్పై మీమ్స్ దుబాయ్: టీ20 ప్రపంచకప్లో ఆసక్తికపోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కోసం కోట్లాది మంది భారతీయులు కండ్లు అప్పగించి �
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ల దురాగతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఆ దేశ జాతీయ జూనియర్ వాలీబాల్ క్రీడాకారిణి మహజాబిన్ హకిమి తల నరికి ఆమెను దారుణంగా చంపినట్లు ఆ టీమ్�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) గురువారం ప్రకటించింది. తాలిబన్ల అతి జోక్యమే దీనికి కారణమని ఆరోపించింది. అమె�
కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను తాలిబన్లు ఆగస్ట్ 15న మెరుపు వేగంతో కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, సహాయక సిబ్బంది, ఇతర ప్రముఖులతో కలిపి మొత్తం 188 మందిని కాబూల్ నుంచి అ�
కాబూల్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించింది. ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పడినట్లు స్విట్జర్లాండ్లోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం బుధ�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు 90 మైళ్ల దూరంలోని నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్పై పట్టు కోసం తాలిబన్, ఐఎస్కేపీ మధ్య ఫైట్ జరుగుతున్నది. తాజాగా శనివారం జరిగిన బాంబు పేలుడులో ఒక వ్య�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు తమ వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాట్ నగరం ప్రధాన కూడలిలో శనివారం ఒక మృతదేహాన్ని క్రేన్�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో తాలిబన్ అధికారులతోపాటు ముగ్గురు చనిపోగా, 20 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్లో తాల
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు. వారి హక్కులను హరిస్తున్నారు. తాజాగా మహిళా మంత్రిత్వ శాఖలో పని చేసే నలుగురు మహిళా ఉద్యోగులను కాబూల్