Barry O Farrel: ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం నెలకొని ఉన్న దుర్బర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్నాయని ఆస్ట్రేలియా వ్యాఖ్యానించింది. భారత్లో ఆస్ట్రేలియా రాయబారిగా పనిచేస్తు�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తాలిబన్ మరిన్ని ఆంక్షలు విధించింది. సెక్యూరిటీ సిబ్బంది అనుమతించే వరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఆఫ్ఘన్ జాతీయులు కాబూల్ ఎయిర్పోర్టుకు వెళ్�
కాబూల్: ఆఫ్థనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చురుగ్గా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కాబూల్ గవర్నర్, మేయర్తోపాటు ఏడు ప్రభుత్వ పదవులను చేపట్టే వా�
Operation Devi Shakti: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్కు దేవి శక్తిగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుని వారం రోజులు దాటింది. అయితే, కాబూల్లోని తమ న్యూస్ ఛానల్ ప్రసారమవుతున్నదని, ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నదని టోలో న్యూస్ యజమాని సాద్
కాబూల్: తాలిబన్ల నుంచి రక్షణ కోసం బాలికల రికార్డులను స్కూల్ వ్యవస్థాపకురాలు తగులబెట్టారు. బాలికలు, వారి తల్లిదండ్రుల వివరాలు తాలిబన్లకు తెలియకుండా ఉండేందుకు ఈ పని చేసినట్లు తెలిపారు. స్కూల్ ఆఫ్ లీడర్�
శ్రీనగర్, ఆగస్టు 21: అఫ్గానిస్థాన్ను చూసి పాఠం నేర్చుకోవాలని కేంద్రానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సూచించారు. కశ్మీర్లో చర్చలు నిర్వహించాలని, 2019లో రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధర
వాషింగ్టన్, ఆగస్టు 21: అఫ్గాన్లో కల్లోలంపై ప్రముఖ నటి ఏంజెలినా జోలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి అఫ్గాన్ ప్రజల పట్ల సానుభూతి ప్రకటించారు. ఓ అఫ్గాన్ బాలిక రాసిన లేఖను పోస్టు చేశ�
న్యూఢిల్లీ: ఆఫ్థనిస్థాన్లోని భారతీయ ఎంబసీలో తిరిగి పోస్టింగ్ ఇప్పించాలంటూ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆఫ్ఘన్ల�
300 sikhs: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి నుంచి తమ పౌరులను వెనక్కు తీసుకురావడం పొరుగు దేశాలకు సవాల్గా మారింది. భారత్, అమెరికా సహా