అఫ్గానిస్థాన్లో (Afghanistan) బ్రిటన్కు చెందిన ముగ్గురు వ్యక్తులను (British men) తాలిబన్లు (Taliban) బంధించారు. వారిలో ఇద్దరు గత జనవరి నుంచి బంధీలుగా ఉండగా, మరొకరు ఎంతకాలం నుంచి ఉన్నారనే విషయం తెలియరాలేదని యూకేకు (UK) చెందిన న
అఫ్గానిస్థాన్లో (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 5.49 గంటలకు కాబూల్లో (Kabul) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలలజీ (NCS) తెలిపింది.
పొట్టి సిరీస్లో పాకిస్థాన్కు అఫ్గానిస్థాన్ గట్టి షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తుచేసింది.
అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. పాకిస్థాన్(Pakistan)పై తొలి టీ20 విజయం నమోదు చేసింది. షార్జాలో జరిగిన మొదటి టీ20లో రషీద్ ఖాన్ (Rashid Khan) కెప్టెన్సీలోని అఫ్గాన్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మాజీ క�
Delhi Quake | అఫ్గానిస్థాన్లోని (Afghanistan) హిందూకుష్ (Hindu Kush) పర్వతాల్లో మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భూకంపం (earthquake) సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ (Delhi), హర్యానా, ప�
అఫ్గానిస్థాన్లోని (Afghanistan) హిందూకుష్ (Hindu kush) ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్ (Pakistan) సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�
అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిం
మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) శనివారం రాత్రి 9.24 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించింది .
ఉస్మానియా యూనివర్సిటీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓయూ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా, కరోనానంత
గర్భనిరోధకాలపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. మెడికల్ షాపుల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నది. మందుల దుకాణాలపై నిఘా పెట్టారు.