ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో అఫ్గన్ 1-0తో ముందంజ వేసింది. అఫ్గన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్
టెస్టు హోదా సాధించిన ఏడేండ్ల తర్వాత ఐర్లాండ్ తొలి టెస్టు విజయం నమోదు చేసుకుంది. అఫ్గానిస్థాన్తో మూడు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Afghanistan : వన్డే ప్రపంచ కప్లో సంచలన విజయాలతో పెద్ద జట్లకు షాకిచ్చిన అఫ్గనిస్థాన్ (Afghanistan) జట్టు ఐర్లాండ్(Ireland)తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడి�
బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్ను చిత్తుచేసింది.
సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (141; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ చండిమాల్ (107) శతకాలతో రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (91) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
Ayodhya Ram Mandir: సింధూ నదికి ఉపనది అయిన కాబూల్ నది నుంచి అయోధ్య రాముడి అభిషేకం కోసం తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ జలాన్ని కానుకగా అందజేసింది. కశ్మీర్ నుంచి సుమారు రెండు కిలోల కుంకుమ పువ్వును ముస్లింలు �