Afghanistan | అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు (Talibans).. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆ దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా బ్యూటీ సెలూన్ (womens beauty salons)లపై తాలిబన్ ప్రభుత్వ�
ODI World Cup | ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్తో టోర్నీ షురూకానున్నది.
BAN vs AFG Test Series | అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లా జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 546 పరుగుల భారీ తేడాతో అఫ్ఘాన్ జట్టును మట్టికరిపించింది.
బ్యాటర్లు దుమ్మురేపడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. నజ్ముల్ హుసేన్ (124), మోమినుల్ హక్ (121 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లా 425/4 వద్ద రెండో ఇన్నింగ్స్
అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 382 పరుగులు చేసిన బంగ్లాదేశ్, అనంతరం ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌట్ చేసి 236 పరుగుల �
తొలి వన్డే ఓటమి తర్వాత వరుస మ్యాచ్ల్లో విజృంభించిన శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో పోరులో ఆతిథ్య లంక 9 వికెట్లతో అఫ్గాన్ను చిత్తుచేసి 2-1తో సిరీస్ చేజిక్కించుకుంది.
SL vs AFG : వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) క్వాలిఫై రేసులో ఉన్న శ్రీలంక(Srilanka) సొంత గడ్డపై చెలరేగింది. బ్యాటర్లు, బౌలర్లు విజృంభించడంతో సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారీ విజయం సాధించింది. పర్యాటకు అఫ్�
SL vs AFG : వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ రేసులో ఉన్న శ్రీలంక(Srilanka) ఎట్టకేలకు గెలిచింది. ఈ ఏడాది వన్డేల్లో ఆ జట్టు తొలి విజయం చవి చూసింది. అఫ్గనిస్థాన్పై రెండో వన్డేలో గెలిచి వరుస పరాజయాలకు ముగ�
టాపార్డర్ రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డు సృష్టించిన భారత్.. మాతా-శిశు మరణాల్లోనూ అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో ఏటా సగటున 8 లక్షల ప్రసూతి, నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ �
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) లాంటి ముఖ్యమైన వేదికపై సవాళ్లను చర్చించి పరిష్కారాలను కనుగొందామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం ఎస్సీవో దేశాల ర�
Eid celebrations | ఆఫ్ఘనిస్థాన్ మహిళలను ఈద్ వేడుకల్లో పాల్గొకుండా తాలిబన్ (Taliban) నిషేధం విధించింది. ఆ దేశంలోని రెండు ప్రావిన్స్లలో ఈ మేరకు నిషేధ ఆజ్ఞలను జారీ చేసింది. ఈద్-ఉల్-ఫితర్ రోజున మహిళలు గుంపులుగా బయటకు వెళ�