AFG vs PAK | అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ (US, Iran) దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్న పాకిస్థాన్ (Pakistan).. తన సొంత సరిహద్దుల్లో మాత్రం అఫ్గానిస్థాన్ (Afghanistan) పై భీకర దాడుల�
అప్ఘానిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పాకిస్థాన్
earthquake | ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లో భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.
Prasidh Krishna: ప్రసిద్ధ కృష్ణ సూపర్ షో కనబరిచాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడో వన్డేలో వరుసగా వికెట్లను తీశాడు. కేవలం 5 ఓవర్లలో ఆరు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంట్లో మూడు క్�
INDvAFG: చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలో .. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆ జట్టు కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్కు ఇండియా జట్టులో మూడు మార్పులు జరిగాయి. వ
తొలి రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు అందుకున్న టీమిండియా.. అఫ్గానిస్థాన్తో ఆఖరి సవాల్కు సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో శనివారం జరిగే మూడో, ఆఖరి వన్డేలోనూ అఫ్గాన్ ను చిత్తు చేసి సిరీస్ను క్లీన్
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి సంబంధించి తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ అధికారులు స్మార్ట్ఫోన్లు వాడకుండా నిషేధం విధించార�
IND vs AFG | ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియన్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. కెప్టెన్ శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగారు.
Ind vs Afg: ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో.. భారత జట్టులోకి ప్రిన్స్ యాదవ్ వచ్చేశాడు. ఇవాళ తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్�
భారత్, అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్కు వేళయింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. ఏకైక టెస్టులో అఫ్గాన్పై రికార్డు విజయమందుకున్న భారత్..అదే జోరును వన్డేల్లోనూ కొ�
అఫ్ఘానిస్థాన్పై పాకిస్థాన్ సైనిక దళాలు జరిపిన దాడుల్లో 11 మంది చిన్నారులు సహా 13 మంది నిద్రలోనే మరణించారని, మరో 14 మంది గాయపడ్డారని కాబుల్లోని తాలిబన్ ప్రభుత్వం బుధవారం ఆరోపించింది.