పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంలో శనివారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాల్లో పాల్గొనేందుకు
అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు (Pak-Afghan Clashes) తెరపడింది. ఇరు మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరగిన చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకరించాయి. ఈ�
సరిహద్దు దేశాలతో నిత్యం ఘర్షణలకు దిగుతూ అంతర్జాతీయ సమాజం ఎదుట అభాసుపాలవుతున్న పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అఫ్ఘానిస్థాన్లోని పాక్టికా ప్రావిన్స్పై వైమానిక దాడులకు తెగబడి 8 మంది ప్�
అఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కుదిరిన 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడు స్తూ అఫ్ఘనిస్థాన్పై పాక్ శుక్రవార�
BCCI : అఫ్గనిస్థాన్ యువ క్రికెటర్ల మృతికి కారణమైన పాకిస్థాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గన్ క్రికెట్లో విషాదానికి కారణమైన పాక్ దాడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), అంతర్జాతీయ క్రికెట్ మండలి
అఫ్ఘానిస్థాన్పై (Afghanistan) పాకిస్థాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్, అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్లో దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల�
అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు (Pak Afghan Clashes) కొనసాగుతున్నాయి. ఈ నెల 14న తాలిబన్ సైనిక స్థావరాలపై పాక్ సైన్యం పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో తాలిబన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగడంతో సరి�
Bangladesh Fan : క్రికెట్ అనేది ఒక ఆట మాత్రేమే కాదు భావోద్వేగాలతో ముడిపడిన క్రీడ. అందుకే.. గెలుపు ఓటములు మమూలేనని తెలిసినా సరే.. చిన్న జట్ల చేతిలో ఓడిపోతే మాత్రం అభిమానులు తట్టుకోలేరు. మీకు ఆడడం చేతకాదా? అని ఆగ్రహావే�
అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు (Talibans)పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి తొలిసారిగా భారత్లో పర్యటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరించాయి. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్ (
అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ రెండేండ్లుగా కొనసాగిస్తున్న గాజా యుద్ధానికి తెరపడుతున్న సమయంలోనే ఇటు దక్షిణాసియాలో పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి.
పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ల మధ్య సాయుధ ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో అఫ్ఘనిస్థాన్ దళాలు ముందస్తు హెచ్చరిక లేకుండా దాడులకు పాల్పడ్డాయని, దీనికి ప్రతీకారంగా తాము 19 అఫ్ఘన్ మిలిటరీ పోస�
విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విమర్శలు ఎదుర్కొన్న అఫ్ఘన్ మంత్రి అమిర్ఖాన్ ముత్తాఖీ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.