వచ్చే నెలలో ఆఫ్ఘానిస్థాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (రోకో)ను జట్టులోకి ఎంపిక చేయడంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడు
ఆర్థికంగా చితికిపోయిన అఫ్ఘానిస్థాన్ నుంచి వేదనకు గురిచేసే ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తిండి, వైద్య ఖర్చులు, రుణ విముక్తి కోసం నిరుపేద కుటుంబాలు ముక్కుపచ్చలారని తమ కుమార్తెలను అమ్ముకుంటున్నట్లు వార్�
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ భారత వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. టెస్టు జట్టు వెస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే వచ్చే నెలలోఆఫ్ఘాని�
అప్ఘానిస్థాన్లో మహిళలు, మైనర్ బాలికల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడి తాలిబన్ ప్రభుత్వం బాల్య వివాహాలను గుర్తిస్తూ వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), అఫ్ఘానిస్థాన్ సరిహద్దు సమీపంలో చైనా కొత్త కౌంటీని ఏర్పాటు చేస్తున్నది. ఇరుకైన వఖన్ కారిడార్లో వీగర్ వేర్పాటువాద మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకొనేందుకు గ్జియాంగ్ ప్ర
అఫ్ఘానిస్థాలోని హిందూ కుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Kabul attack : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆస్పత్రిపై పాక్ జరిపిన దాడి ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తోంది. యుద్ధ రీతిని పక్కనబెట్టి ఒక ఆస్పత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు.
Rashid Khan : ఆఫ్ఘన్పై పాక్ చేసిన దాడిలో 400 మంది మృతిచెందారు. ఈ ఘటనను ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఖండించారు. రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం శోచనీయమన్నారు. ఇండ్లు, విద్యా సంస్థలను, వైద్య కేంద్రాలను కావ�
Pakistan Strike | అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దాడి అనంతరం ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించడంతో.. ఆకాశంలోని భారీగా మంటలు ఎగ�
Pakistan Strike | అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్లోని ఓ ఆస్పత్రిపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 400 మంది దుర్మరణం చెందారని.. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అఫ్గాన్ అధికారులు వెల్
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం కాందహార్ మిలిటరీ స్థావరమే లక్ష్యంగా పాకిస్థాన్ వరుస దాడులకు పాల్పడింది. కాందహార్లో కీలకమైన మౌలిక సదుపాయాలను తమ దళాల�