Afghan quake | ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను భారీ భూకంపం (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్ను (Afghanistan) వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం నుంచి తేరుకోకక ముందే మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. యూఏఈలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం ఆ జట్టు.. ఆఫ్గానిస్థాన్
Passport Relief | పొరుగు దేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు భారత ప్రభుత్వం పాస్పోర్టుల (Passports) విషయంలో ఊరటనిచ్చింది. బంగ్లాదేశ్ (Bangladesh), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan), పాకిస్థాన్ (Pakistan) దేశాల్లో మతపరమైన పీడనను భరించలేక భారత్కు వచ్చ�
సుమారు 6.0 తీవ్రతతో అల్లకల్లోలం చేసి జనావాసాలను శవాల దిబ్బగా మార్చిన భారీ భూకంపం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మంగళవారం మరోసారి అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది.
Rashid Khan : పొట్టి క్రికెట్లో ప్రమాదకరమైన బౌలర్గా పేరొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. తనకు అచ్చొచ్చిన టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడీ అఫ్గనిస్థాన్ కెప్టెన్.
తూర్పు అఫ్గానిస్థాన్లో ఆదివారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,800 మందికిపైగా గాయపడినట్టు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.47 గంటలకు సంభవించి�
అఫ్ఘానిస్థాన్లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గంటల వ్యవధిలో ఐదు సార్లు భూకంపం (Afghanistan Earthquake) రావడంతో భారీగా ప్రాననష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కునార్
వరుస భూకంపాలతో అఫ్ఘానిస్థాన్ (Afghanistan Earthquake) వణికిపోయింది. ఐదు గంటల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 12.47 గంటలకు మొదటిసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.3గా నమోదయింది.
ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం ఆఫ్ఘానిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. వచ్చేనెల 9 నుంచి యూఏఈలో జరుగబోయే ఈ టోర్నీకి గాను స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యంలో ఆ జట్టు బరిలోకి దిగనున్నది.
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్ ప్రావిన్స్లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహ�
ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 17 మందితో ఆదివారం తమ జట్టును ప్రకటించింది. ఇటీవలి ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటూ ఆసియాకప్తో పాటు యూఏఈ, అఫ్గానిస్థాన్తో జరిగే ముక్కో�
అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్' టోర్నీలో లండన్ స్పిరిట్ తరఫున ఆడుతున్న రషీద్.. ఓవల్ ఇన్విసిబుల్స్తో జరిగిన మ