అఫ్ఘానిస్థాన్లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గంటల వ్యవధిలో ఐదు సార్లు భూకంపం (Afghanistan Earthquake) రావడంతో భారీగా ప్రాననష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కునార్
వరుస భూకంపాలతో అఫ్ఘానిస్థాన్ (Afghanistan Earthquake) వణికిపోయింది. ఐదు గంటల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 12.47 గంటలకు మొదటిసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.3గా నమోదయింది.
ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం ఆఫ్ఘానిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. వచ్చేనెల 9 నుంచి యూఏఈలో జరుగబోయే ఈ టోర్నీకి గాను స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యంలో ఆ జట్టు బరిలోకి దిగనున్నది.
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్ ప్రావిన్స్లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహ�
ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 17 మందితో ఆదివారం తమ జట్టును ప్రకటించింది. ఇటీవలి ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటూ ఆసియాకప్తో పాటు యూఏఈ, అఫ్గానిస్థాన్తో జరిగే ముక్కో�
అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న ‘ది హండ్రెడ్' టోర్నీలో లండన్ స్పిరిట్ తరఫున ఆడుతున్న రషీద్.. ఓవల్ ఇన్విసిబుల్స్తో జరిగిన మ
Asia Cup 2025 : ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన హాంకాంగ్ (Hong Kong) కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాకివ్వాలనుకున్న ఆ జట్టు ఉపఖండానికి చెందిన మాజీ క్రికెటర్ను హెడ్కోచ్ను నియమ�
సైన్యంలో కొలువు దక్కడమే ఎంతో కష్టం.ఇక సరిహద్దుల్లో విధులు నిర్వర్తించడం ఇంకా కష్టం. సంక్షోభ సమయాల్లో శాంతి కోసం యుద్ధం చేయడం అన్నిటికన్నా కష్టం. ఏ కష్టాన్నయినా గుండెధైర్యంతో గెలిచి నిలిచింది లెఫ్టినెం�
Afghanistan | అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం తాజాగా చదరంగంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. క్రీడల డైరెక్టరేట్ అధికార ప్రతినిధి అటల్ మష్వానీ మాట్లాడుతూ, షరియా దృష్టిలో చదరంగం అంటే జూదం అని తెలిపార�
Taliban Bans Chess | తాలిబన్ ప్రభుత్వం వింత నిర్ణయం తీసుకున్నది. తమ దేశంలో చెస్ ఆడడంపై నిషేధం విధించింది. ఇప్పటికే పలు రకాల క్రీడలను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని ఖామా ప్రెస్ ఈ విషయాన్న�
Earthquake | అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. బాగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తిం�