Rashid Khan : పురుషుల టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్కు ముందు అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ ఆంక్షలతో విదేశాల్లో తలదాచుకుంటున్ను తమ దేశ మహిళా క్రికెటర్లకు అతడు మద్దతు తెలిపా�
మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్నకు ముందు సన్నాహకంగా సోమవారం నుంచి ఆరంభమైన వార్మప్ మ్యాచ్లలో భారత ‘ఏ’ జట్టు అదరగొట్టింది. యూఎస్ఏతో ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జ
AFG vs SCO : టీ20 వరల్డ్కప్ తొలి వామప్ మ్యాచ్లో అఫ్గనిస్థాన్ అదరగొట్టింది. అనూహ్య పరిణామాల మధ్య మెగా టోర్నీలో అడుగుపెట్టిన స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించింది.
Afghanistan : తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. నిరుద్యోగం పెరిగింది. స్�
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.
Afghanistan Blast | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక హోటల్లో బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించారు. చాలా మంది గాయపడినట్లు తాలిబన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
Mohammad Nabi : క్రికెట్ దిగ్గజాల వారసులు జూనియర్ స్థాయిలో రాణించడం చూశాం. అయితే.. తండ్రీకొడుకులు ఒకే జెర్సీతో మైదానంలోకి దిగడం మాత్రం చాలా అరుదైన విషయం. ఈ అపురూపమైన ఘట్టానికి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League)
T20 World Cup 2026 : కొత్త ఏడాది ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు పొట్టి ప్రపంచకప్ సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో మొదలయ్యే ఈ విశ్వ క్రీడా పోటీల కోసం అఫ్గనిస్థాన్ (Afghanistan) సెలెక్టర్లు స్క్వాడ్ను ఎంపిక �
Rashid Khan : స్వదేశంలో ఎవరైనా స్వేచ్ఛగా తిరుగుతారు. పుట్టిపెరిగిన చోటులో తమ భద్రత గురించి పెద్దగా ఆందోళన చెందరు. కానీ, తమకు బుల్లెట్ ప్రూఫ్ కార్లే దిక్కు అంటున్నాడు రషీద్ ఖాన్ (Rashid Khan).
India In UN | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)పై పాక్ వైమానిక దాడులను (Pakistani airstrike) భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను యుద్ధ చర్యలుగా అభివర్ణించింది.
ఒక భారీ స్టేడియం.. 80 వేల మందికి పైగా హాజరైన జనం.. అందరూ ఉత్కంఠగా చూస్తుండగా 13 ఏండ్ల బాలుడి చేతిలోని గన్ నిప్పులు కక్కి ఎదురుగా బంధించి ఉన్న వ్యక్తి గుండెల్లోకి దూసుకుపోవడంతో అతడు అక్కడికక్కడే కూలిపోయాడు.
భారత్, అఫ్ఘానిస్థాన్తో రెండు వైపులా యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో ఇటీవల కారు పేలుడు సంభవించి 13 మంది మరణించడం, పాక్