Virat Kohli | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టులోకి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiwal) ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయపడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virot Kohli) స్థానంలో అతడిని జట్టుల
KL Rahul: కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్లో తన ఖాతాలో సెంచరీ వేసుకున్నాడు. రాహుల్కు ఇది టెస్టుల్లో 12వ సెంచరీ. అయితే సెంచరీ పూర్తి అయిన వెంటన
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 96 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 37, సాయి సుదర్శన్ 32 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఆ ఇద్దర�
టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో జరగబోయే వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ (కాలు కండరం) గాయానికి గ
వచ్చే నెలలో ఆఫ్ఘానిస్థాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (రోకో)ను జట్టులోకి ఎంపిక చేయడంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడు
ఆర్థికంగా చితికిపోయిన అఫ్ఘానిస్థాన్ నుంచి వేదనకు గురిచేసే ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తిండి, వైద్య ఖర్చులు, రుణ విముక్తి కోసం నిరుపేద కుటుంబాలు ముక్కుపచ్చలారని తమ కుమార్తెలను అమ్ముకుంటున్నట్లు వార్�
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ భారత వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. టెస్టు జట్టు వెస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే వచ్చే నెలలోఆఫ్ఘాని�
అప్ఘానిస్థాన్లో మహిళలు, మైనర్ బాలికల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడి తాలిబన్ ప్రభుత్వం బాల్య వివాహాలను గుర్తిస్తూ వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), అఫ్ఘానిస్థాన్ సరిహద్దు సమీపంలో చైనా కొత్త కౌంటీని ఏర్పాటు చేస్తున్నది. ఇరుకైన వఖన్ కారిడార్లో వీగర్ వేర్పాటువాద మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకొనేందుకు గ్జియాంగ్ ప్ర
అఫ్ఘానిస్థాలోని హిందూ కుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.