No Signals | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వం సర్వే చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సర్వేను చేపడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో పాలన పడకేసిందని ఉద్యోగసంఘాల నేతలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖలో తలెత్తుతున్న వరుస వివాదాలు కార్యకలాపాలకు ఆటంక
AEOs | వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లు మళ్లీ సమ్మె (Strike) దిశగా అడుగులు వేస్తున్నారు. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి ఎలాంటి హ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖలో ఔట్సోర్సింగ్ విధానంలో 21 మంది ఏఈవోలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రైతుల సంక్షేమానికి వ్యవసాయ క్షేత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిషలు పనిచేసే ఔట్సో�
ప్రస్తుతానికి ఉన్న పనులతో సతమతమవుతున్న వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే అంటూ ఒత్తిడి చేయడమో.. మరే కారణమోగానీ జిల్లావ్యాప్తంగా మూకుమ్మడి సెలవుల కోసం అర్జీలు సమర్పించారు.
AEOs | సస్పెండ్ చేసిన 163 మంది ఏఈవోలను(AEOs) తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ఏఈవోలకు ప్రభుత్వం సూచింది.
వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం లేదన్న కోపంతో గతంలోనే షోకాజ్ నోటీసులతో బెదిరింపులకు పాల్పడిన సర్కారు, ఇప్పుడు ఏకంగా సస�
తెలంగాణలో పని చేస్తున్న కొందరు వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రికల్చర్ డిజిటల్ మిషన్లో భాగంగా అన్ని రాష్ర్ట�
Niranjan Reddy | డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey) పేరుతో ఏఈఓలను( AEOs) వేధించడం తగవు. సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్(Suspension) చేయడం దారుణమని మాజీ వ్యవసాయా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ (Niranjan Reddy) ఒక ప్రకటనలో ఖండించా�
డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు ఏఈవోలు అంగీకరించారు. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ మంగళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో చర్చలు జరపగా... ఏఈవోల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్�
రైతులు పండిస్తున్న పంటల సాగు ను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) పట్ల వ్యవసాయ విస్తరణాధికారులు విముఖత చూపుతున్నారు. సిబ్బంది కొరత, పనిఒత్తిడి వంటి కారణాలతో సర్వ�
డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలపై ఉక్కుపాదం మోపడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మోయలేని భారాన్ని వేస్తుండడం, ఒత్తిడి పెంచడం, చర్యలకు దిగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం రోజురోజుకూ పని ఒత్తిడి పెంచుతున్నది. దీంతో ప్రభుత్వంపై క్షేత్రస్థ�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలోని పలువురు వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తొర్రూ రు వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్న�
రైతు సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించటంలో ఏఈవోల పాత్ర ఎంతో కీలకమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఏఈవోల సంఘం నూతన సంవత్సరం డైరీని నగరంలోని ఆయన నివాసంలో ఏఈ�