సకల వసతులతో నిర్మించిన రైతు వేదికలు చైతన్య దీపికలై అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా సమావేశాలు, సదస్సుల నిర్వహణకు సౌకర్యవంతంగా మారాయి. అధునాతన వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుకు తీసుకోవాల్సిన �
రైతును రాజుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, కొనుగోలు �
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం సర్వే దాదాపు పూర్తయింది. స్థానికంగా పర్యటించిన ఏఈవోలు రైతులవారీగా పంట నష్టం వివరాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జ�
భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. పంటలకు ఉచితంగా విద్యుత్ అందడం, చెరువులు నిండి ఉండడం, రైతుబంధు సీజన్కు ముందే అందడంతో రైతులు దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు.
: ప్రతి రైతు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి ఈ-కేవైసీని చేయించుకోవాలని నర్సాపూర్ ఏడీఏ సురేఖ అన్నారు. బుధవారం నర్సాపూర్లోని వ్యవసాయ కార్యాలయంలో రైతులకు ఈ కేవైసీ చేయించారు.
భూమి సారవంతంగా ఉంటేనే తెగుళ్లు తగ్గి నాణ్యమైన పంటతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని ఏవో రాజేందర్రెడ్డి సూచించారు. మండలంలోని జానంపేట రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ నేల దినోత్సవాన్ని �