యూఎస్ ఎయిడ్ను నిలిపివేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం యూటర్న్ తీసుకుంది. పొరపాటున దానిని నిలిపివేశామని, దానిని పునరుద్ధరిస్తున్నామని తాజాగా ప్రకటించింది.
కాకతీయ విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ వీ రామచంద్రం నియమితులయ్యారు. వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేషన్ విభాగ సహాయ రిజిస్ట్రార్ ప్రణయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ర
న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు విమర్శించారు. విద్యార్థులందరికీ సమాన హక్కులు, సౌకర్యాలు కల్పించాలంటూ గురువారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ ఎదుట ప్ల కా
జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం అక్రమాలకు కేరాఫ్ మారింది. డబ్బులివ్వనిదే ఇక్కడ ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువులు, విత్తనాల అలాట్మెంట్.. ఇలా ఏది కావాలన్నా.. చేయి తడపాల్సి వస్తున్�
UP Schools | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పురుగులతో ఉన్న భోజనం వడ్డించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సంబల్ జిల్లా ఆదంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పుర�
Donald Trump: ఫౌసీని ఎందుకు విధుల నుంచి తప్పించలేదన్న దానిపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చారు. హగ్ హెవిట్ నిర్వహించే రేడియో షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాన్ని తెలిపారు. త�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతి
అధికార యంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నప్పుడు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా అధికారి సరిగా పనిచేయనప్పుడు సదరు అధికారి�
తెలంగాణలో శాసనసభను నిర్వహిస్తున్న తీరు అద్భుతంగా ఉన్నదని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్సింగ్ సంధ్వాన్ కొనియాడారు. మంగళవారం ఆయన పంజాబ్కు చెందిన ఎమ్మెల్యే కుల్వంత్సింగ్ పండోరి, మాజీ ఎమ్మెల్య
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామ రూపురేఖలు మారాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామ జనాభా 2,244 ఉండగా, ఓటర్లు 1,826 మంది ఉన్నారు
మహారాష్ట్రలోని పర్భణి జిల్లా పాలన మొత్తం మహిళల చేతుల్లోకి వచ్చేసింది. ఇక్కడ అన్ని కీలక స్థానాల్లో మగువలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా రాగసుధను నియమించడంతో మార్పు పరిపూర్ణమైంది. రాజ్యసభ ఎంపీ, స్థానిక ఎ