అధికార యంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నప్పుడు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా అధికారి సరిగా పనిచేయనప్పుడు సదరు అధికారి�
తెలంగాణలో శాసనసభను నిర్వహిస్తున్న తీరు అద్భుతంగా ఉన్నదని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్సింగ్ సంధ్వాన్ కొనియాడారు. మంగళవారం ఆయన పంజాబ్కు చెందిన ఎమ్మెల్యే కుల్వంత్సింగ్ పండోరి, మాజీ ఎమ్మెల్య
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామ రూపురేఖలు మారాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామ జనాభా 2,244 ఉండగా, ఓటర్లు 1,826 మంది ఉన్నారు
మహారాష్ట్రలోని పర్భణి జిల్లా పాలన మొత్తం మహిళల చేతుల్లోకి వచ్చేసింది. ఇక్కడ అన్ని కీలక స్థానాల్లో మగువలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా రాగసుధను నియమించడంతో మార్పు పరిపూర్ణమైంది. రాజ్యసభ ఎంపీ, స్థానిక ఎ
తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్రలో సామాన్య ప్రజల మనోగతం ఇది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలుకరించినా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశంలో సుస్థిర �
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది. విద్యుత్, వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం తదితర రంగాల్లో తెలంగాణ సాధిం�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణ సర్కారు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నదని న్యాక్ బృందం పేర్కొన్నది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళ�
పరిపాలనా సౌల భ్యం కోసమే కొత్త మండలం ఏర్పాటు అవుతుందని ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్ అన్నారు. శనివారం లకుడారం గ్రామ శివారులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుకునూరుపల్లి
రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప�
అమరావతి : తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం జగన్ రెండేండ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ వైసీపీ ప�