సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని �
ప్రజాపాలనలో రైతులు గోసపడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్�
Mamata Banerjee | మాల్దా జిల్లాలో 'సర్ (SIR)' విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఆ అధికారుల నిర్బంధం గురించి తనకు తెలియదని
‘మీరు ఎన్నికల హామీని నమ్ముతున్నారా? వాటిని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారా?’ అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ‘అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకోవచ్చిన జీరామ్జీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని కొనసాగించాలని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘనపూర్ పాలక వర్గ సభ్యులు తీర్మాని
యూఎస్ ఎయిడ్ను నిలిపివేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం యూటర్న్ తీసుకుంది. పొరపాటున దానిని నిలిపివేశామని, దానిని పునరుద్ధరిస్తున్నామని తాజాగా ప్రకటించింది.
కాకతీయ విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ వీ రామచంద్రం నియమితులయ్యారు. వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేషన్ విభాగ సహాయ రిజిస్ట్రార్ ప్రణయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ర
న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు విమర్శించారు. విద్యార్థులందరికీ సమాన హక్కులు, సౌకర్యాలు కల్పించాలంటూ గురువారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ ఎదుట ప్ల కా
జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం అక్రమాలకు కేరాఫ్ మారింది. డబ్బులివ్వనిదే ఇక్కడ ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువులు, విత్తనాల అలాట్మెంట్.. ఇలా ఏది కావాలన్నా.. చేయి తడపాల్సి వస్తున్�
UP Schools | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పురుగులతో ఉన్న భోజనం వడ్డించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సంబల్ జిల్లా ఆదంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పుర�
Donald Trump: ఫౌసీని ఎందుకు విధుల నుంచి తప్పించలేదన్న దానిపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చారు. హగ్ హెవిట్ నిర్వహించే రేడియో షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాన్ని తెలిపారు. త�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతి