ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కొ త్తగా తొమ్మిది సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బందికి యూజీసీ పేస్కేల్ను అ
వడ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగింది నిజం కాదా..? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఏ గ్రేడ్కు బదులు బీ గ్రేడ్ రకంలో వరి ధాన్యం కొనుగోలు చేసింది వాస్తవం కాదా..?
రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంత్రి కా
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సం
గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు పోతున్నదని గిరిజన సంక్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్లోని వన్ ప్రైవేట్ దవాఖానలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన రైతు చికిత్స పొందుతుండగా, అతడిని పరామర్శించేందుకు బుధవారం మం�
ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లో కొనసాగుతున్న డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేశామని, త్వరలోనే వారిని రిలీవ్ చేస్తామని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు. 6
గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఎస్టీ కులధ్రువీకరణ పత్రాల జారీలో అడ్వకేట్ జనరల్ను సంప్రదించి.. సరళమైన విధానాన్ని రూపొందించాలని సూచి�
గురుకుల సొసైటీల్లో 25వ తేదీ నుంచి ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు.
‘సారీ.. శ్రీధర్. ఆత్మాభిమానం చంపుకొని, గౌరవాన్ని వదులుకొని కాంగ్రెస్లో కొనసాగలేను. మీకో దండం. మీ పార్టీకో దండం. ఇంతదూరం వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. పార్టీలో కొనసాగడం మాత్రం ఇక జరిగే పనికాదంటూ మా�
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ఈనెల 15న హైదరాబాద్ బంజారాభవన్లో ఘనంగా నిర్వహించనున్నట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.