వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సం
గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు పోతున్నదని గిరిజన సంక్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్లోని వన్ ప్రైవేట్ దవాఖానలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన రైతు చికిత్స పొందుతుండగా, అతడిని పరామర్శించేందుకు బుధవారం మం�
ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లో కొనసాగుతున్న డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేశామని, త్వరలోనే వారిని రిలీవ్ చేస్తామని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు. 6
గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఎస్టీ కులధ్రువీకరణ పత్రాల జారీలో అడ్వకేట్ జనరల్ను సంప్రదించి.. సరళమైన విధానాన్ని రూపొందించాలని సూచి�
గురుకుల సొసైటీల్లో 25వ తేదీ నుంచి ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు.
‘సారీ.. శ్రీధర్. ఆత్మాభిమానం చంపుకొని, గౌరవాన్ని వదులుకొని కాంగ్రెస్లో కొనసాగలేను. మీకో దండం. మీ పార్టీకో దండం. ఇంతదూరం వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. పార్టీలో కొనసాగడం మాత్రం ఇక జరిగే పనికాదంటూ మా�
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ఈనెల 15న హైదరాబాద్ బంజారాభవన్లో ఘనంగా నిర్వహించనున్నట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో రానున్న అన్ని ఎన్నికల్లో.. అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, అందుకు తగ్గట్టుగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ స్పష్ట�
గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ సర్కారు రూ.300 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని లెక్కలు సహా వెల్లడించిన హరీశ్రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పు�
ప్రభుత్వ సలహాదారుగా నియమితుడైన పీ సుదర్శన్రెడ్డి, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన కే ప్రేమ్సాగర్రావు ఆయా పదవులను స్వీకరిస్తారా? లేదంటే బాధ్యతలు స్వీకరించకుండా నిరాకరిస్తారా? అన్న
గిరిజన యువత క్రీడల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన, సాంఘిక, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన �
‘కాంగ్రెస్ పార్టీకి మేం కౌలుదారులం కాదు.. పట్టాదారులం. ఆత్మగౌరవాన్ని సంపుకొని బతకలేం’ అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మమల్ని మానసికంగా రోజురో�