మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టు తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాద
ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ఇప్పటికే విభేదాలున్నాయి. పైకి బాగానే మాట్లాడుకుంటున్నా అంతర్గతంగా పోరు నడుస్తున్నట్టు తెలుస్తున్నది.
మాదిగ సమాజాన్ని కించపరిచేలా మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. బష�
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఎస్సీ మాదిగ, కుల వివక్షతతో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా
గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 6నూతన గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి, 9భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు కలిపి మొత్తంగా రూ.16.5కోట్ల తో పర�
ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం వ్యవసాయ మ�
Koppula Eshwar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రుల మాటలకు చేతలకు పొంతన లేదు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని మం�
రాష్ట్రం లో యూరియా కొరత లేదని, 25వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రిత మే స్వయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పినా.. క్షేత్రస�
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
‘ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ..’ అంటూ ఓ దివ్యాంగుడు గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మొరపెట్టుకున్నాడు. మంత్రితో ది�
రాష్ట్ర SC, ST, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాదులో శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు.
తెలంగాణ క్యాబినెట్లోకి ఎట్టకేలకు మరో ముగ్గురు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (ఎస్సీ మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్(ఎస్సీ మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వా�
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు లేకుండా తమపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.