Aditya-L1 : ఎల్-1 పాయింట్ వద్ద హాలో కక్ష్యను చుట్టేసింది ఆదిత్య ఎల్-1 స్పేస్క్రాఫ్ట్. 178 రోజుల్లో ఆ ఆర్బిట్ను పూర్తి చేసింది. స్పేస్క్రాఫ్ట్కు చెందిన మూడవ మాన్యువోరింగ్ మొదలైనట్లు ఇస్రో వెల్లడించి�
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారినపడ్డారు. టార్మాక్ మీడియా హౌస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సూర్యుడిపై ప్రయోగాలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్-1 ప్�
PAPA payload | ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలోని ‘ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య (పాపా)’ పేలోడ్ విజయవంతంగా పనిచేస్తున్నదని ఇస్రో తెలిపింది. దీని అధునాతన సెన్సార్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సంభవించిన పరిణామాలత�
సూర్యుడిపైకి ఇస్రో ప్రయోగించిన ‘ఆదిత్యాస్త్రం’ విజయవంతమైంది! సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి పంపిన ఆదిత్య ఎల్1 అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. శాటిలైట్ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇ
Nitin Gadkari | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. తొలి ప్రయత్నంలోనే ఇస్రో సోలార్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆదిత్య
Aditya L1 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్కు జేఎన్టీయూ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 5న జరగనున్న 12వ స్నాతకోత్సవంలో దీనిని ఆయన అందుకోనున్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై బుధవ�
Aditya L1 : ఎల్ 1 పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్1 జనవరి ఆరో తేదీన చేరుకోనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఆ తర్వాత ఆ మిషన్కు చెందిన ఇతర ప్రక్రియలు జరుగుతాయన్నారు. ఇవాళ ఎక్స్పోశాట్ ప్ర
ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత విజయాలు సాధించి కొత్త ఏడాదికి సరికొత్త బాటలు వేసుకుంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని వినువీధుల్లో రె�
భారత తొలి సోలార్ మిషన్ ‘ఆదిత్య ఎల్1’ వచ్చే నెల 6న గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శుక్రవారం తెలిపారు. కచ్చితంగా ఏ సమయంలో ఆ స్థానంలోకి ప్రవేశిస్తుందో తగిన సమయంలో వెల్లడిస్తామ
సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్ పాయింట్(ఎల్1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్�
Aditya L1 | సూర్యుడిపై అధ్యయనం నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ తొలిసారిగా ఆదిత్య ఎల్-1 మిషన్ చేపట్టింది. ఆదిత్య ఎల్-1 త్వరలోనే లక్ష్యాన్ని చేరనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమ్నాథ్ వెల్లడ