ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో ఇస్రో మాజీ చైర్మన్ ప్రొ. యూఆర్ రావు పరోక్షంగా కీలకపాత్ర పోషించారు. ఆయన సలహా మేరకే ఈ శాటిలైట్ను ఎల్1 పాయింట్ వద్ద ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేసింది. మొదట ఆదిత్య-ఎల్1 శాట�
ఇస్రో వరుస విజయాల వెనుక నారీశక్తి ఉన్నది. మొన్న చంద్రయాన్-3 సక్సెస్లో ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ కల్పన కీలక పాత్ర పోషించగా, నేడు భానుడిపై పరిశోధనలకు ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 మిషన్ విజయవంతంలో ప్ర�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయిన�
ఆది త్య ఎల్-1 రూపకల్పనలో జడ్చర్లకు చెందిన నీల ప్రదీప్కుమార్ భాగస్వామి అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ప్రదీప్కుమార్ జర్మనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించినా, దేశానికి సేవలందించాలని
భానుడిపై అధ్యయనం కోసం శాటిలైట్నుప్రయోగించిన ఐదో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, జపాన్, చైనా, ఈయూల సరసన సగర్వంగా నిలిచింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ రేసులో అందరికంటే ముందు నిలిచింది. మొ�
చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగాల అనంతరం ఖగోళరంగంపై అధ్యయనం చేసేందుకు ఎక్స్-రే పోలరిమీటర్ శాటిలైట్ (ఎక్స్పోశాట్)ను ఇస్రో ప్రయోగించనున్నది. దీనికి సంబంధించి ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ‘ఎక్స్పోశ
Aditya-L1 | చంద్రయాన్-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపుతో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) మరో ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. సూర్యుని గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగాన్ని చేపట్టింది. శనివారం ఉదయం 11.50 నిమి�
CM KCR | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.
Aditya L1 : 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 పాయింట్ను చేరుకునేందుకు ఆదిత్య స్పేస్క్రాఫ్ట్కు 125 రోజుల సమయం పట్టనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఇక ప్రజ్ఞాన్ రోవర్ సెప్టెంబర్ 1
Somanath | సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని (Sri Chengalamma Parameshwari temple) ఇస్రో చైర్మన్ (ISRO Chairman) ఎస్ సోమనాథ్ (S Somanath ) సందర్శించారు. శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూ