బెంగళూరు: భానుడిపై అధ్యయనం కోసం శాటిలైట్నుప్రయోగించిన ఐదో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, జపాన్, చైనా, ఈయూల సరసన సగర్వంగా నిలిచింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ రేసులో అందరికంటే ముందు నిలిచింది. మొత్తంగా ఇప్పటివరకు నాలుగు దేశాలు 13 ప్రయోగాలు చేపట్టాయి.