న్యూఢిల్లీ : ఆదిత్య ఎల్1 సోలార్ ప్రోబ్ మిషన్లో ముఖ్యమైన మైలురాయి పూర్తయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ ట్వీట్లో తెలిపింది. అత్యంత శక్తిమంతమైన సౌర జ్వాలను ఆదిత్య ఎల్1 ఎక్స్-రేలో బంధించింది. దీని తొలి పరిశీలన సమయం అక్టోబరు 29న 12.00 నుంచి 22.00. యూటీ మధ్యలో హై ఎనర్జీ ఎల్1 భూమిపై జీవాన్ని సౌర జ్వాలలు, ఇతర అంతరిక్ష వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. ఇవి పవర్ సిస్టమ్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, రేడియో కమ్యూనికేషన్స్పై ప్రభావం చూపుతాయి.