ఇతర రాష్ర్టాలకు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లావాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాకు నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు న్యాయం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. సోమవారం ఆదిలాబాద్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు మాట్లాడ
Adilabad | అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యను చంపేశాడు.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్లో శనివారం చోటు చేసుకుంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత రైతులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపి అన్నం పెట్టారని..అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరార్ ఆ రైతులకు కనీసం నీ�
బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో విసుగు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
UPSC Results : ఆదిలాబాద్కు చెందిన సాయి చైతన్య జాదవ్(Sai Chaitanya Jadhav) యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 68వ ర్యాంక్ కొల్లగొట్టాడు. తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయం సాధించిన చైతన్య ఏం అంటున్నారంటే..
Weather | పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నెల 23న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ జారీ చేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రె స్ పార్టీలో మంత్రి పదవి రచ్చ కొనసాగుతూనే ఉన్నది. ఎమ్మెల్యేలు సమీక్షలు.. సమావేశాలు పక్కనపెట్టి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లోనే ఉంటున్నట్లు తెలుస్తున్నది. శనివారం నిర్
విద్యుత్ షాక్తో ఐదు ఎడ్లు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. కేశవ్పట్నం గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు కింద పడ్డాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి భానుడు ప్రతాపం చూపుతుండగా.. శనివారం సీజన్లోనే అధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరక
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషప్రయోగం జరిగిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. హెచ్ఎం ప్రతిభ వివరాల ప్రకారం.. పాఠశాలకు వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో వంట గదిక�
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్ర
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ప్రహసనంగా మారింది. ఎన్నికల వేళ ఎకరాకు రూ.7,500 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. తీరా ఎకరాకు ర�