రాష్ట్రంలో గోదావరిపై ఉన్న అతి పొడవైనది.. డంగ్సున్నంతో నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరని కట్టడం.. ఈ ప్రాంత వాసులకు అనుబంధాల వారధి మంచిర్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ );మంచిర్యాల గంగపై నిర్మించిన రైల్వే వం�
సంప్రదాయ పంటలకు స్వస్తి.. విదేశీ సాగువైపు మొగ్గు..ఆన్లైన్లో వెతికి.. కొత్త పంట వేసి..పంట కాలం తక్కువ.. ఆదాయం ఎక్కువ..రెండెకరాల్లో సాగు.. పంటకు రూ.2 లక్షల లాభం..సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు ఎగుమతిస్థానికుల ఆసక�
నేడు, రేపు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెబీజేపీ ప్రభుత్వ విధానాలపై ఉద్యోగ జేఏసీ పోరాటంకుట్రలను ఆపేవరకు పోరాటం చేస్తామని ప్రకటననిర్మల్ టౌన్, డిసెంబర్ 15 : దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం
మంత్రి అల్లోల కృషితో ఆలయానికి మహర్దశరూ.1.25 కోట్లతో అభివృద్ధి పనులునేటి నుంచి దత్త జయంతి వేడుకలుఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ నిర్వాహకులువేడుకలకు హాజరుకానున్న మంత్రివేలాదిగా తరలిరానున్న భక్తులునిర్మల్ అ
వేమనపల్లి, డిసెంబర్ 15 : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎంపీపీ కోలి స్వర్ణలత అన్నారు. బుధవారం వేమనపల్లి మండల కేంద్రంతో పాటు నీల్వాయి, చామనపల్లి, సుంపుటం గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు రూ. 3.74 లక్షల విలువైన �
తలమడుగు ఎంపీడీవో రమాకాంత్వ్యాక్సినేషన్ కేంద్రాలు పరిశీలనతలమడుగు, డిసెంబర్ 15: మొదటి, రెండు డోసులు ప్రతి ఒక్కరూ వేసుకుంటేనే కరోనా దూరమవుతుందని ఎంపీడీవో రమాకాంత్ అన్నారు. మండలంలోని బరంపూర్, దేవాపూర్�
తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం కేవీ ప్రసాద్40 ఏళ్ల తర్వాత బ్యాంకు ప్రారంభించడంపై మండల కేంద్రం ప్రజల హర్షంవేమనపల్లి, డిసెంబర్ 15 : గ్రామీణ బ్యాంకు సేవలను వేమనపల్లిప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్�
వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలిడీఎల్పీవో ప్రభాకర్ రావు కోటపల్లి, డిసెంబర్ 15 : పల్లె ప్రగతి పనులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు డీఎల్పీవో ప్రభాకర్ రా
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబుదస్తురాబాద్, డిసెంబర్15 : వరి ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రైస్ మిల్లుల యజమానులకు నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాం బాబు సూచించారు. మండల కేంద్రంలోని రైస్ మిల్లును �
స్వతంత్ర అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించిన దండె విఠల్ అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్కే ఓటు వేసిన ఇతర పార్టీల నాయకులు ఎన్నికేదైనా గులాబీ పార్టీదే విజయమని నిరూపణ ఉదయం 8 గంటలకు కౌంటింగ్.. 9.40కి �
ఉపకార వేతనాలు, మెస్ చార్జీలు విడుదల చేసిన బీసీ సంక్షేమశాఖ46314 మంది విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్ టౌన్, డిసెంబర్ 14: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్ చార్జీలు, ఉపకార
నార్నూర్,డిసెంబర్14 :ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నీటి లభ్యత పెరగడం, రైతులు ఎక్కువగా వరి, పత్తితో పాటు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో కూరగాయలు, ఆకుకూరల
బోథ్, డిసెంబర్ 14: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ విజయం సాధించిన సందర్భంగా మంగళవారం మండలంలోని సొనాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్�