ఏళ్ల నాటి సమస్యలు పరిష్కారం కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాలు అభివృద్ధి సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు తానూర్, మే 18 : కొత్త పంచాయతీరాజ్ చట్టం-2018, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయ�
బోల్తాపడిన ట్రాక్టర్ ఇద్దరి దుర్మరణం మృతులు రైతు, ట్రాక్టర్ భీంపూర్, మే 18 : వానకాలం సాగుకు భూమిని సిద్ధం చేసే క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో డ్రై వర్తో పాటు సంబంధిత రైతు మృత్యువాతపడ్డారు. ఎస్�
యేటా మొక్కలు నాటడం అభినందనీయం కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ వెంకట రవి కుభీర్ మండలంలో పర్యటన ఈజీఎస్ నిధులతో చేపట్టిన పనుల పరిశీలన కుభీర్, మే 18 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో అడవుల శాతం పెరిగ�
మల్చింగ్ విధానంపై పలువురు రైతుల దృష్టి యాసంగిలో తీగజాతి, కూరగాయలు పంటలు ఎక్కువ మొత్తంలో పుచ్చకాయ సాగు ఆదిలాబాద్ జిల్లాలో 120 ఎకరాలు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన అధికారులు పం�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీసీ స్డడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం ఎదులాపురం,మే18 : ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రూ. 1.30 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కన్నెపల్లి, మే 16 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. కన్నెపల్లి మండలం కన్న�
సమష్టి సమ్మెతోనే నిలిచిన వేలం భవిష్యత్లో ఇదే స్ఫూర్తితో పోరాడాలి కార్మికులకు టీబీజీకేఎస్ అధ్యక్షుడి పిలుపు తమ యూనియన్తోనే అనేక హక్కులు జూన్ లేదా జూలైలో గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశం బీ వెంకట్రా�
కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు సర్కారు పాఠశాలల్లో మరమ్మతులు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్, మే 16 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా మెరుగైన సౌకర్యాలు కల్పించ�
దిలావర్పూర్, మే 16 : కాల్వ శ్రీ లక్ష్మీనృసింహుని కల్యాణం.. సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా సా గింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుక�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఘనంగా బుద్ధ పౌర్ణమి ఎదులాపురం / ఆదిలాబాద్ రూరల్, మే 16 : గౌతమ బుద్ధుడి మాటలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద�
రైతులకు వ్యవసాయాధికారుల సూచన గ్రామాల్లో మట్టి నమూనాల సేకరణ బేల, మే16 : వ్యవసాయాధికారులు చెప్పిన పంటలే రైతులు వేసుకోవాలని వ్యవసాయ విస్తరణ ఆధికారి సాయి కీర్తన సూచించారు. మండలంలోని బాది గ్రామంలో పంట పొలాల్ల�
గడప గడపకూ ప్రగతి ఫలాలు పార్టీలకతీతంగా పథకాల అమలు ప్రయోజనం పొందుతున్న కమలనాథులు సీఎం కేసీఆర్ చొరవతో జోడెడ్లలా అభివృద్ధి, సంక్షేమం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పథకాల అమలు ఎక్కడ? మన వద్ద సాగు స్వర్ణయుగం.. కమల�
అకాల వర్షంతో పంటలకు నష్టం కల్లాలు, కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు నష్టాన్ని పరిశీలించిన అధికారులు బాధితులకు అండగా ఉంటామని హామీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం