తొలి రోజూ ప్రశాంతం సెంటర్లలో సకల సౌకర్యాలు పలు చోట్ల అధికారుల తనిఖీలు బజార్హత్నూర్, మే23: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజూ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. బజార్హత్నూర�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 202 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 38,864 మంది విద్యార్థులకు గానూ 38,264 మంది హాజరయ్యారు. 600 మంది గైర్హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగ�
యాప్లో చిన్నారుల ఆరోగ్య వివరాలు ఇంటింటికీ తిరుగుతూ నమోదు చేయనున్న అంగన్వాడీలు అంగన్వాడీ సేవలు పారదర్శకంగా ఉండడంతోపాటు చిన్నారుల ఆరోగ్య సమాచారం అరచేతిలో ఉండేలా ప్రభుత్వం పోషణ్ ట్రాకర్కు శ్రీకార�
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి రంగశివినిలో శివాలయానికి భూమిపూజ కుంటాలలో పర్యటన లోకేశ్వరంలో జీలుగ విత్తనాల పంపిణీ కుభీర్, మే 23 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నూతన ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన �
నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మామడ మండల సర్వసభ్య సమావేశం మామడ, మే 23 : మామడ మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. �
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ బెదడలోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ బేల, మే 23 : మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చ
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ జిల్లా అధికారులతో సమావేశం నిర్మల్ టౌన్, మే 23 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ప్రజావాణిలో అర్జీల స్వీకరణ ఆసిఫాబాద్, మే 23 : సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజల న
ట్రాక్టర్ ట్యాంకర్తో మొక్కలకు నీరు ముక్రా(కే)కు రూ.10 లక్షల ఆదాయం ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరు�
నిర్మల్ జిల్లాలో జోరందుకున్న కొనుగోళ్లు ఇప్పటి వరకు 35వేల మెట్రిక్ టన్నుల సేకరణ రూ.15 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ జిల్లా వ్యాప్తంగా 173 కొనుగోలు కేంద్రాలు లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అ�
రూ.14.36 లక్షల విలువ.. అస్లాం ట్రేడర్స్పై కేసు నమోదు వివరాలు వెల్లడించిన డీఎస్పీ బోథ్, మే 22 : బోథ్ మండలంలోని పొచ్చెర క్రాస్రోడ్డు సమీపంలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పట్టుకున్నట్లు ఆదిల
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, మే 22 : స్వరాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని, ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆలయాల నిర్మాణం చేపడుతున్నదని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ�
ఐదు నిమిషాలు ఆలస్యమైతే అనుమతి లేదు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి సర్వం సిద్ధం చేసిన అధికారులు ఆదిలాబాద్ రూరల్, మే 22: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 న