సేవలకు త్వరలోనే శ్రీకారం పేదలకు మరింత సౌలభ్యం ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి సర్వత్రా హర్షాతిరేకాలు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను మరింత చేరువ చేస్తున్నది
జీపీ, అటవీశాఖ నర్సరీల్లో మొక్కలు రెడీ ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం మంచిర్యాల జిల్లాలో 310 నర్సరీలు అందుబాటులో 27 లక్షల మొక్కలు పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చే�
టీబీజీకేఎస్ను గెలిపిస్తే కారుణ్యం కొనసాగింపు బాధ్యత మాదే అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్, మే 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సింగరేణికి సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అండ ఉందని, ప్రతి సమస్య�
ఇక మీ స్థలాల్లో పక్కా ఇండ్లు కట్టుకోండి కలిసికట్టుగా పట్టణ రూపురేఖలు మార్చుకుందాం గతంలో ఏ నాయకుడూ ఈ ఆలోచన చేయలే.. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రామకృష్ణాపూర్లోని వార్డుల్లో పండుగలా ప
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి రూ.40 లక్షలతో కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే నిధులు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానదృష్టితో చూస్తున్నది. ముథ�
వానకాలం పంటకు సిద్ధమవుతున్న రైతన్నలు వానలు కురియగానే విత్తనాలు విత్తేందుకు సన్నాహాలు ఈ యేడాది పెరుగనున్న పత్తి సాగు విస్తీర్ణం దుక్కులు దున్ని.. పొరక కాలబెడుతున్న అన్నదాతలు వాతావరణ శాఖ సూచనలు ముందుకు..
క్రీడాకారులను ప్రోత్సహించడమే సర్కారు లక్ష్యం ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారయంత్రాంగం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు మంచిర్యాల మున్సిపాలిటీలో నాలుగు ప్రాంగణాలు మంచిర్యాల
రాష్ట్ర సర్కారు ఆదేశాలతోఅధికారుల కసరత్తు ఇప్పటికే స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి జూన్ 2న ప్రారంభించేందుకు చర్యలు యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యం నేరడిగొండ, మే 26 :గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువక�
పక్కాగా పనుల లెక్క ఎన్ఎంఎంఎస్ విధానం అమలు జిల్లావ్యాప్తంగా 1.20 లక్షల జాబ్ కార్డులు..65 వేల మంది కూలీల హాజరు బోథ్, మే 26 : ఉపాధి హామీ పనులు పక్కాగా నడుస్తున్నాయి. ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సి�
గ్రామపంచాయతీలకు మహర్దశ మండలంలో మూడింటికి సొంత భవనాలు పూర్తి ఖానాపూర్ రూరల్, మే 26 : గ్రామాల్లో పరిపాలన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జీపీలను ఏర్పాటు చేశారు. చిన్నచిన్న తండాలన్నీ కలిపి గ్�
భీంపూర్, మే26: మండలంలోని 26 పంచాయతీల్లో ఉపాధిహామీ ద్వారా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నర్సరీలో పంచాయతీ అవసరాలకు అనుగుణంగా 10 వేల నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఇలా మొత్తంగా 3 లక్షల �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొండాపూర్లో ప్రగతి పనులు ప్రారంభం మంజులాపూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాల పంపిణీ “ఏడు దశాబ్దాలు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అధోగతి పా�
వినియోగదారులకు నాణ్యమైన కరంటు అందించాలి.. కొనుగోలు చేసి ప్రభుత్వం అందిస్తున్నది.. ముఖాముఖీలో విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు భైంసా, మే 26 : రైతులు, వినియోగదారులు విద్యుత్ను వినియోగించుకో�