నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 4 : నవరాత్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాలు ఆదివారం నిమజ్జనానికి తరలించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ�
నిమిషం నిబంధనతో ముందుగానే చేరుకున్న అభ్యర్థులు పరీక్షకు 2,718 మంది హాజరు.. 1501 మంది గైర్హాజరు.. కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఎదులాపురం,సెప్టెంబర్4: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ల నియామకానికి ఆదివార�
నందికొండ/మెండోరా, సెప్టెంబర్ 4: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఆదివారం శ్రీశైలం నుంచి 1,75,723 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగగా.. ప్రాజెక్టు నుంచి 1,75,723 క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతున్నది. అధికారులు 16 క్రస్ట్
వేగంగా చేస్తున్న పనులు తొలగనున్న సమస్యలు నేరడిగొండ, సెప్టెంబర్ 4 : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. మండలంలో ఎంపిక చేసిన 14 పాఠశాలల్లో ఒక్కో ప�
మండలకేంద్రానికి చెందిన ముస్కు రాజేందర్ రెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ శాస్త్రవేత్తగా శనివారం హైదరాబాద్లో అవార్డును అందుకున్నారు. ముస్కు మంగమ్మ, రాజేశ్వర్ రెడ్డి దంపతుల కుమారుడు రాజేందర్ రెడ్డి వ్యవస
రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్ అన్నారు. కార్మిక శాఖ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో)ఆధ్వర్యంలో శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో పత్తి సరఫరా ప్రకియ�
అటవీ శాఖ పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లో అన్ని రకాల మొక్కలు పెంచాలని డీఎఫ్వో రాజశేఖర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలోని బుర్సన్పటార్ అటవీ శాఖ ప్లాంటేషన్ను శనివారం ఆయన సం
అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని సిరికొండ ఎంపీపీ పెందూర్ అమృత్రావ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు
పెండింగ్ కేసుల ను త్వరగా పరిష్కరిస్తామని జూనియర్ సివిల్ జడ్జీ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల న్యాయ సేవా సంస్థ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వ ర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును శనివారం హీరా ఫంక్షన్ హాల్లో ని�
గణేశ్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపు కోవాలని ఆదిలాబాద్, నిర్మల్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. ఆదిలా బాలో పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరం లో ఎస్పీ గణపతి ఉత్స�
మైనార్టీల సంక్షే మానికి ప్రభుత్వం కృషి చేసున్నదని, నిర్మల్ పట్ట ణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిధుల ను త్వరలోనే మంజూరు చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రె�
మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ ఏజెన్సీ అధికారులతో శనివారం సమావే�
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పెనుముప్పు రేగడి మన్ను ప్రతిమలే మేలంటున్న నిపుణులు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు మార్కెట్లలో సందడి మంచిర్యాల(నమస్తే తెలంగాణ) /నిర్మల్ అ