నిర్మల్ జిల్లాలో తొలి విడుతలో 18 చోట్ల ఏర్పాటు పదెకరాల్లో నందనవనంలా పార్కులు ఇప్పటికే 13 వనాల్లో 2.60 లక్షల మొక్కలు నాటివేత ఈ ఏడాది రెండో విడుతకు సన్నద్ధం మండలానికి 4 చొప్పున 72 పార్కులు నిర్మల్, ఆగస్టు 30 (నమస్�
అపరిచిత వ్యక్తుల సమాచారం ఇస్తే బహుమతులు ఇస్తాం.. సర్కారీ సంక్షేమ పథకాలను వినియోగించుకొని వృద్ధిలోకి రావాలి.. నిర్మల్ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కడెం, ఆ�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొత్త పింఛన్ కార్డులు,సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ముథోల్, ఆగస్టు 30 : టీఆర్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ వినియోగించుకోవాలని ముథోల్ ఎమ్మెల�
భైంసా/భైంసా టౌన్, ఆగస్టు 30 : సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాననుమంగళవారం సందర్శించారు. వార్డులన్నింటి�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,ఆగస్టు 30: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక చర్యలు తీసుకుటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్�
కౌఠ (బీ)లో ముగిసిన అఖండ జ్యోతి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు బోథ్, ఆగస్టు 30: మండలంలోని కౌఠ (బీ) గ్రామం శబరిమాత నామస్మరణతో మార్మోగిం ది. 30 రోజుల పాటు నిర్వహించిన అఖండ జ్యోతి మాసోత్సవం మంగళవారం ముగిసింది. వివిధ �
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : క్రీడలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 35,050 మందికి కొత్తగా అందజేత రెండు జిల్లాల్లో 2,35,231 మంది లబ్ధిదారులు ఆదిలాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సబ్బండవర్గాల
టీఆర్ఎస్ హయాంలోనే సామాన్యులకు రాజకీయ పదవులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొలువుదీరిన నిర్మల్ మార్కెట్ కమిటీ పాలక వర్గం నిర్మల్ అర్బన్, ఆగస్టు 28: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట�
మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో స్కూళ్లు ఇచ్చోడ, ఆగస్టు 27 : ప్రభుత్వ స్కూళ్లు పచ్చ తోరణంతో దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బృందావనాలన
ఎదులాపురం/ఉట్నూర్,ఆగస్టు 28: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూర్లో కలిసి మొత్తం 49 పరీక్షా కేంద్రాల
ఆదిలాబాద్ జిల్లాలో అప్రమత్తమైన వైద్యశాఖ మూడు కేసుల నమోదుతో కట్టుదిట్టమైన చర్యలు రిమ్స్లో ప్రత్యేక వార్డు ప్రజలకు అవగాహన, వైద్య శిబిరాలు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యాధికారులు ఆదిలాబాద్, ఆగస్టు 27