ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నబేల, ఆగస్టు 18: అన్ని మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని కరోని(కే ) గ్రామంలో సవారీ పీరీలను బుధవారం మ
సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
జీవాలు, మనుషులకూ సంక్రమిస్తుంది నేటి నుంచి మూగజీవాలకు వ్యాక్సినేషన్ నెల రోజుల పాటు కార్యక్రమం మంచిర్యాల, ఆగస్టు 17, నమస్తే తెలంగాణ : బ్రూసెల్లోసిస్ ప్రమాదకరమైన వృత్తి సంబంధిత (జూనోటిక్) సంక్రమిత వ్యాధి
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషిచేయాలని నాబార్డ్ అధికారి రాంరెడ్డి సూచించారు. మండలంలోని సాలెవాడ(బి) గ్రామంలో సహకార బ్యాంక్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లోకేశ్వరం,ఆగస్టు, 17 : బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్లి గొడిసెరలో బృహత్ పల్లె ప్రకృత�
గర్మిళ్ల, ఆగస్టు 17 : మం చిర్యాల జిల్లా కేంద్రం లోని తోళ్లవాగులో పడి కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రం లోని అశోక్ రోడ్డులో నివాసం ఉంటున్న గూడెపు శ్రీనివాస్ (45) మంచిర్యాల �
మండల సమావేశంలో పీపీ రత్నప్రభ భీంపూర్, ఆగస్టు 17 : అన్ని శాఖల సమన్వయంతో మరింత ప్రగతి సాధించాలని ఎంపీపీ రత్నప్రభ పేర్కొన్నారు. స్థానిక రైతువేదిక భవనంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన భీం పూర్ మండల సర్వసభ్య సమా�
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం, ఆగస్టు 17 : పని చేసిన పోలీస్ అధికారులకు పదోన్నతితో గుర్తింపు ఇస్తున్నామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన వీ గం
ఉట్నూర్, ఆగస్టు 17 : మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి అనీల్ కుమార్ క్లాత్ స్టోర్ వరకు రూ.70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు జీపీ ఆధ్వర్యంలో తీర్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జ
‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు అభివృద్ధి పనులకు రూ. 2.30 కోట్లు మెరుగుపడ్డ మౌలిక వసతులు మిగతా జీపీలకు ఆదర్శం.. బోథ్ మండలంలోని సొనాల గ్రామం.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా మౌలిక వసతుల
రూ.50 వేల వరకు తీసుకున్న వారికి రద్దురెండో విడుతలో 50,049 మందికి రూ.191.09 కోట్లు మాఫీరైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సర్కారుఅన్నదాతల్లో ఆనందహేలఆదిలాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రైతన్నలకు రుణబాధ
29 మందికి ఉపాధి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం, ఆగస్టు16: నిరుద్యోగ యువతకు పరిశ్రమల శాఖ ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ స
ఏజెన్సీ గ్రామాల్లో పీరీల ఊరేగింపుమొక్కులు తీర్చుకున్న ప్రజలు నార్నూర్,ఆగస్టు16: ఉమ్మడి మండలంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పీరీలను వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ వీధుల్లో నృత్యాలు చే�