ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఅవల్పూర్లో రైతు వేదిక, సిర్సన్నలో రెడ్డి సంఘ భవనం ప్రారంభంబేల, ఆగస్టు 26 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అ�
57 ఏండ్లు నిండిన వారికి అవకాశం ఇవ్వడంతో బారులుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 59,615 మంది అర్హులుఆదిలాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆసరా ద్వారా అసహాయులు, అభాగ్యులకు అండగా నిలుస్తున్న సర్కారు.. �
జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డిఉపాధ్యాయులతో సమావేశంఇంద్రవెల్లి, ఆగస్టు 25 : సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నందున ఈ నెల 31 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవో రవీందర్రెడ్డి ఉపాధ్యాయ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్యాధికారుల ఏర్పాట్లు ప్రత్యేక వైద్య నిపుణులతో సర్కారు ఉచిత చికిత్స ఆదిలాబాద్, ఆగస్టు 24 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పట్టణా
నియోజకవర్గంలో అన్ని రకాల కార్యక్రమాలు రూ.4,500 కోట్లతో పనులు.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 24 : ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రా�
నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం 2 కిలో మీటర్లు నడిచి కొలాంగూడకు వెళ్లిన ఆదిలాబాద్ కలెక్టర్, ఐటీడీఏ పీవో గర్భిణి మృతి ఘటనపై ఆరా.. వైద్య సిబ్బంది పనితీరుపై అసంతృప్తి బాధిత కుటుంబానికి రూ.25 వేల చెక్కు అందజేత
ఇచ్చోడ వద్ద హైవేపై ప్రైవేట్ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ హైవేపై ప్రైవేటు బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్కు తరలిం
కామన్ సర్వీస్ సెంటర్లతోగ్రామీణ యువతకు ఉపాధిప్రజలకు తగ్గుతున్న ఖర్చులు, తొలగిన ఇబ్బందులుఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 23: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ అవసరమొచ్చినా గతంలో మండల కేంద్రానికి వెళ్లి రావాల్సి వచ్చేద�
వినాయక ప్రతిమల ప్రతిష్ఠాపనకు అనుమతి తప్పనిసరినిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్నిర్మల్ అర్బన్, ఆగస్టు 23 : జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మం
బోథ్ ఎమ్మెల్యే బాపురావుపల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంప్యార్డు ప్రారంభంబజార్హత్నూర్, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెంద�