ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను పెం పొందించేందుకు నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లను చూసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్�
ఈ యేడాది జూలై నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం పూర్తిగా నీట మునిగింది. యేటా యాసంగిలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలక�
విచ్ఛిన్న శక్తులకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంఘం అభ్యున్నతికి పాటుపడడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరగా వారికి ఎమ్మెల్యే జ�
జొన్నరొట్టె.. ఒకప్పుడు పేదల ఆహారం. క్రమంగా వరి అన్నం అలవాటు చేసుకోవడంతో జొన్నల వినియోగం తగ్గిపోయింది. వీటిని తిన్న మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
నిర్మల్ జిల్లాకేంద్రంలో ఈనెల 24 నుంచి మూడు రోజుల పాటు సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ కార్యక్రమాలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖబడ్దార్ అని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అనుచిత వాఖ్యలను చేయడం హేయమని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
భైంసా ఏరియా దవాఖానకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. ఈ విషయమై వినతి పత్రం అందించారు.
నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్, కుంటాల, మామడ, కడెం, ఖానాపూర్, లక్ష్మణచాంద, సోన్, నిర్మల్లో వరిసాగు అధికంగా ఉం టుంది. ప్రభుత్వం ఈ గ్రామీణ మండలాల్లో మహిళా గ్రామైక్య సంఘాలకు కొనుగోలు కేం ద్రాల బాధ్యతను అ�