ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిషరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మా
విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి విపత్తుల నిర్వహణప�
ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీసీడీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుతో కలిసి
భూభారతి చట్టం కింద ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్ల�
కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి నెలపదిహేను రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం తహసీల్దార్, ఏవో కార్యాలయాల వద్ద ఆం�
ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్�
ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ
రాబోయే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడిక�
ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో సోమవ�
సీసీఐ కేంద్రాలకు పత్తిని విక్రయానికి తీసుకొచ్చే రైతులను తేమ శాతం, నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, నాణ్యమైన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
పట్టణ ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తు ఫారాలను అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని సిద్దిపేట అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలోని 2, 10వ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించే కేంద్రాల�