అదానీ గ్రూప్ కంపెనీల అక్రమాలపై ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఇంటా-బయటా రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో భాగమైన డీఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి అదానీ గ్రూప్త
దేశంలో కష్టపడే ప్రజలున్నారు. రోజురోజుకు సంపద పెరుగుతూనే ఉన్నది. కానీ, ఆ పెరిగిన సంపద కొంతమంది చేతుల్లోకి చేరిపోతున్నది. పాలకులు తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను దోచిపెడుతున్నార�
హఠాత్ అమ్మకాలతో బుధవారం స్టాక్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. కొద్దిరోజులుగా దుందుడుకు ర్యాలీ చేస్తున్న పలు పీఎస్యూ, రైల్వే, అదానీ గ్రూప్ షేర్లలో ఒక వైపు నగదు మార్కెట్లోనూ, ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోనూ
ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్స్ చార్జీల భారీ పెంపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ విమానయాన కంపెనీలు ఫిర్యాదు చేశాయి.
అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థకు మారిషస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మారిషస్కు చెందిన ఎమర్జింగ్ ఇండియా ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఈఐఎఫ్ఎం) సంస్థ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ లైసెన్స్�
Gangavaram Port | దేశంలోని విలువైన మౌలిక వసతుల సంపదలైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గనులు గంపగుత్తగా ప్రధాని మోదీ స్నేహితుడు అదానీ సొంతమవటంపై రోజుకో కథ బయటకొస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్తోపాటు భారతదేశ తూర్పు తీరంల�
Patanjali | అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అతలాకుతలమైన గౌతమ్ అదానీ గ్రూప్లో భారీ పెట్టుబడులు చేసి తాత్కాలికంగా గట్టెక్కించిన విదేశీ ఫండ్ తాజాగా బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఫుడ్
67 ఏండ్ల చరిత్ర... 1.2 లక్షల మంది ఉద్యోగులు... దేశవ్యాప్తంగా రూ.46 లక్షల కోట్ల ఆస్తులు... కోట్లాదిమంది పాలసీదారులు... ప్రపంచంలోనే టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు... ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ క�
భారత్ వద్దనున్న విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఫిబ్రవరి 24తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు మరో 325 మిలియన్ డాలర్ల మేర తగ్గి 560.94 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.