Norway Wealth Fund | హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థలకు మరో షాక్ తగిలింది. మూడు అదానీ గ్రూపు సంస్థల్లో 200 మిలియన్ డాలర్ల వాటాలు విక్రయిస్తామని నార్వే వెల్త్ ఫండ్ తేల్చి చెప్పింది.
అంబుజా, ఏసీసీల కొనుగోలుతో దేశీయ సిమెంట్ రంగంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్.. వైజాగ్ స్టీల్ను సొంతం చేసుకుని ఉక్కు తయారీలోకీ అడుగుపెట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్�
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించేందుకే బాలీవుడ్ నటుడు షారుఖ్ఖా