Adani | నాలుగు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ)తో సహా ఆరు కంపెనీలు అదానీ గ్రూపు షేర్లలో అనుమానాస్పద ట్రేడింగ్కు పాల్పడ్డాయని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొన్నది.
Adani Group: అదానీ గ్రూపు కృత్రిమ ట్రేడింగ్కు పాల్పడలేదని సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ తెలిపింది. హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టును ఆ ప్యానల్ తప్పుపట్టింది. అదానీ గ్రూపు ప్రాథమికంగా ఎటువంటి ఉ�
Supreme Court: అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రిపోర్టును ఆగస్టు 14వ తేదీన సమర్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ నర్సింహ, పర్దివాలాలతో కూడిన ధర్మా
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించింది. 2016 నుంచి తాము అదానీ గ్రూప్ కంపెన�
అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సూచనాప్రాయంగా తె
హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ పేరిట వివిధ కంపెనీలను స్థాపించి నిధులను సేకరించిన అదానీ గ్రూప్.
అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణకు ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నది.
Hindenburg | తమను, తమ ప్రభుత్వాన్ని, తమ సన్నిహితులను విమర్శించిన లేదా ప్రశ్నించిన వారిపై దాడులు లేదా వేధింపులకు పాల్పడటం కేంద్రంలోని బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధాని నరేంద్ర మోద
అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్ నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.87 శాతం తగ్గి రూ.763 కోట్లకు పడిపోయింది.
Adani Group | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న ఏకపక్ష విధాన నిర్ణయాలు కార్పొరేట్లకు జేబులు నింపేందుకే కాకుండా అటవీభూములనూ దోచిపెట్టేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్
Adani | అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్�
Adani | ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ
Minister KTR | వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేకోవర్పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేప�
Vizag Steel Plant | అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ను తమ వ్యాపార మిత్రులు, సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, బీఆర్ఎస్( BRS Party ) దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.