Adani | ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీని కేసుల నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారా? అదానీ కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పేరుగాంచిన అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్(అదానీ) సిమెంట్ కంపెనీ ముడి సరుకు మాయమైపోతున్నది. అదానీ గ్రూప్ ఓరియంట్ కంపెనీని కొనుగోలు చేశాక.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతూ దేశం మొత్తంగా రవాణా చే
దేశంలో హైడ్రోజన్తో నడిచే ట్రక్కులను అదానీ గ్రూపు సంస్థలు తొలిసారి వినియోగించాయి. చత్తీస్గఢ్లోని గనుల్లో లాజిస్టిక్ అవసరాల నిమిత్తం 40 టన్నుల సరుకును తరలించే ఈ ట్రక్కును వినియోగించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) శనివారం భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ ట్రక్కును ప్రారంభించింది. దీని ద్వారా కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించవచ్చు. ఈ హైడ్రోజన్-శక్తితో నడిచే ట్రక్కులు కంప�
Adani Green Energy: అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కీలక ప్రకటన చేసింది. శ్రీలంకలో నిర్మించబోయే ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు చెప్పింది. రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టుల నుంచి విత్డ్రా అయినట్లు పేర్క�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆప్త మిత్రుడంటూ ప్రతిపక్షాలు విమర్శించే ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ కంపెనీ కోసం సరిహద్దు నిబంధనలను కేంద్రప్రభుత్వం సవరించిందా? అదానీ డ్రీమ్ ప్రాజెక్టు కోసమని, ఆయనకు లబ్ధ�
శ్రీలంకలో అదానీ గ్రూప్నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదానీ సంస్థ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు
Maha Kumbh | గంగమ్మ తల్లి (Maa Ganga) ఆశీస్సుల కంటే తనకు ఏదీ గొప్ప కాదని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ (Adani Group Chairman) గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. కుటుంబంతో కలిసి మంగళవారం మహా కుంభమేళా (Maha Kumbh) కు వెళ్లిన ఆయన.. అక్కడ ప్రార్థన�
Gautam Adani | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ (Prayagraj) లో కన్నుల పండువగా మహా కుంభమేళా (Maha Kumbh) జరుగుతున్నది. రోజుకు కోటి మందికిపైగా భక్తులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడులోని పెన్నాసిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ పోలీసు బందోబ�
హిండెన్బర్గ్ రిసెర్చ్ మూతబడింది. అదానీ గ్రూప్పై సంచలనాత్మక ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్.. ఇక గుడ్బై అంటూ దుకాణం ఎత్తేసింది.
రామన్నపేటలో నిర్మించతలపెట్టిన అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెంటనే ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యాదాద్�