మళయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై ఇటీవల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రమంలో తాజాగా మరో మహిళ విజయ్ బాబు తనను వేధించాడనే ఆరోపణలతో ముందుకొచ్చింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ మేనియా కొనసాగుతున్నది. భాషా భేదాలకు అతీతంగా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతున్నది. ఈ చిత్ర అఖండ విజయాన్ని పురస్కరించుకొని హీరో యష్ ప్రేక్షకులందరికి కృతజ
‘ప్రేమకథల్లో నన్ను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదేమో, వాళ్లు నా నుంచి ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలు కోరుకుంటున్నారు’ అన్నారు ప్రభాస్. ‘రాధే శ్యామ్' ఆశించిన విజయం సాధించకపోవడానికి ఇదొక కారణంగా ఆయన భ�
రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో రద్దుచేసిన వివాదాస్పద సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని బీజేపీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్గోపీ తెలిపారు. నిజమైన రైతుల కోసం.. రద్దుచేసిన చట్టాలను
హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం సంస్థ క్విక్ఆన్ తన సేవలను ఆరంభించింది. దేశంలో మొట్టమొదటి మొబైల్ ఆధారిత డిజిటల్ చెల్లింపు ఫ్లాట్ఫాం ఇంటర్నెట్(స్మార్ట్ఫోన్�
తమిళ హీరో సూర్య మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. బాల దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి నాయికగా నటిస్తున్నది. సూర్య, బాల కాంబినేషన్లో 18 ఏళ్ల కిందట ‘శివపుత్రుడు’ సినిమా తెరకెక్
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం మొక్కలు నాటారు. షాద్నగర్ వద్దనున్న తన వ్యవసాయ క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనం
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని తొలిగీతం ‘కళావతి..’ మెలోడీ ప్రధానంగా సంగీతప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో
“స్టాండప్ రాహుల్' నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రంగా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు రాజ్తరుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా శాంట
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ 107వ సినిమాలో ప్రతినాయకుడు ఎలా ఉంటాడో చూపించారు చిత్రబృందం. విలన్ ముసలి మడుగు ప్రతాప్రెడ్డి లుక్ను విడుదల చేశారు. ఈ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమాకా’. డబుల్ ఇంపాక్ట్ అనేది శీర్షిక. యువ తార శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రబృందం తాజాగా రొమాంటిక్ పాట చిత్రీకరణ
‘యుద్ధంలో విజేతలు కాదు..కేవలం నిష్క్రమించిన వారే ఉంటారు’ అని బ్రిటీష్ తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు యుద్ధం ఎప్పుడు విషాదానికి, మానవ హననానికి మాత్రమే సాక్షీభూతంగా నిలుస్తుందని బాలీవుడ్�