‘తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరుప్రతిష్టల్ని తిరిగి సాధించడానికి ఓ కొడుకు చేసిన పోరాటమే ‘పరంపర-2’ వెబ్ సిరీస్' అని అన్నారు హీరో నవీన్చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి డ
తన స్నేహితురాలితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోను వైరల్ చేస్తానని, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ సినీ నటుడిని బెదిరిస్తున్న నటిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివర�
ఆలోచనలు ఉత్తమంగా ఉంటే ఆవిష్కరణలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ సినీ నటుడు, ఇండియన్ ఇన్వెస్టర్ రానా దగ్గుబాటి అన్నారు. స్టార్టప్లతో సత్తా చాటాలని యువతకు పిలుపునిచ్చారు. నేటి తరం యువత తమ ఆలోచనలను ఆవిష్కరణల�
నటుడిని మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రోడ్ నం. 8లో నివాసముంటున్న సాయికిరణ్ను నిర్మాత జాన్బాబు మన్నా మినిస్ట్రీస్ అనే సంస్థలో సభ్యుడి
దక్షిణాది సినీరంగంలో బహుముఖప్రజ్ఞకు నిదర్శనంగా నిలుస్తారు పృథ్వీరాజ్ సుకుమారన్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా భిన్న విభాగాల్లో సత్తా చాటుతున్నారు. మలయాళ చిత్రసీమలో అగ్రహ�
ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్ధితి బాగా లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వచ్చిన వార్తలను ధర్మేంద్ర కుమారుడు బాబీ డియోల్ తోసిపుచ్చారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, ఇంటి �
తమిళ హీరో శివకార్తికేయన్ నేరుగా తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎస్కే 20’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. మరియా ర్యాబోషప్క నాయిక. సత్యరాజ్ కీల�
ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం నోటీసులు జారీచేసింది. పురాతన వస్తువుల డీలర్ మాన్సన్ మవుక్కల్కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో
సినిమాకు కథే ముఖ్యమనే విషయం అందరూ అంగీకరించేదే. కథను స్టార్స్ ప్రభావితం చేస్తారనే అభిప్రాయం ఉన్నా...ఉన్న కథను మరో స్థాయికి తీసుకెళ్లేందుకే స్టార్ డమ్ ఉపయోగపడుతుందనేది నిజం. బాలీవుడ్ వర్సెస్ సౌత్ మ
ఫాంటసీ కథాంశంతో రూపొందించిన తమిళ చిత్రం ‘వినోదాయ సీతాం’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని పవన్కల్యాణ్ కథానాయకుడిగా రీమేక్
పార్వతీశం, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి వెంకటరమణ.ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి నిర్మాతలు. వేద