సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.
సాయిరామ్శంకర్, యషా శివకుమార్ జంటగా సాయితేజ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందిస్తున్న ‘వెయ్ దరువెయ్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నవీన్రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్�
రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హై�
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లాక్'. జి. బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మాత. ఏప్రిల్ 22న విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పోలీస్ కథాంశమిది
యువహీరో ఆనంద్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని కొత్త చిత్రాల పోస్టర్స్ను విడుదల చేశారు. ‘గం గం..గణేశా’ పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రానికి ఉదయ్శెట్�
ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి హెచ్చరించారు
హైకోర్టుకు పోలీసుల నివేదన హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరువు హత్యలు, కాప్ పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 2017 నుంచి ఇప్పటివరక�
తమిళ హీరో విశాల్ డూప్స్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన పలుమార్లు గాయాల బారిన పడ్డాడు. రీసెంట్గా ‘నాట్ ఏ కామన్ మేన్’ అనే చిత్ర షూటింగ్లో పాల్గొనగా, ఆ షూటింగ్లో జరిగిన ప్ర�