Minister Jupalli Krishna Rao | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు.
‘మా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నది. నా కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ లభించాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తాను’ అన్నారు హీరో నిఖిల్. ఆయన కథానాయకుడిగా
ఇటీవలే ‘ఉగ్రం’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు హీరో అల్లరి నరేష్. పోలీస్ పాత్రలో ఆయన కనబరచిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమా ప్రకటన వెలువడింది.
Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని(Anandanilayam ) వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా, భద్రతాధికారి నరసింహ కిషోర్ తెలిపారు.
Sachin Pilot | గత బీజేపీ ప్రభుత్వ అవినీతి కేసులపై సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు చేపట్టకపోవడానికి నిరసనగా సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేయడాన్ని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా తప్పుపట్టా
సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.
సాయిరామ్శంకర్, యషా శివకుమార్ జంటగా సాయితేజ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందిస్తున్న ‘వెయ్ దరువెయ్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నవీన్రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్�
రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హై�