Crime News | ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కేసులో బుధవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్లో బాంబు పెట్టామని.. మరికొద్దిసేపట్లో పేలబోతుందంటూ ఓ వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫోన్ చేశాడు.
దళితబంధు వాహనాలను లీజుకు తీసుకున్న ఓ డ్రైవర్.. యజమానులకు తెలియకుండా ఆ వాహనాలను విక్రయించి సొమ్ముచేసుకున్నాడు. నెలనెలా చెల్లించాల్సిన లీజు డబ్బులు చెల్లించకపోవడంతో పాటు అతడు కనిపించకుండా పోయాడు.
Accused arrest | ఏపీలో సంచలనం కలిగించిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ పత్రాలు తయారు చేసి, భూకబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నివాసి కృష్ణమూర్తికి గండిమైసమ్మ సమీపంలోని దొమ్మరపోచంపల్లిలో 300 గజాల స్థలం �
Kerala train fire case | కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికులకు నిప్పపెట్టి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర ఏటీఎస్ పో�
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు వినయ్ భరద్వాజను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని నుంచి రెండు ల్యాప్ టాప
సొంత భావనే దోచుకోవాలని ప్లాన్ వేశాడు. కానీ తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కాయ్యాడు. ప్రధాన సూత్రధారితో పాటు పాత్రదారులైన ఆరుగురు నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు