కులకచర్ల : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. కులకచర్లకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వ�
భారీ బందోబస్తు మధ్య ఎంజీఎంకు రాజు మృతదేహం గుర్తుతెలియని వ్యక్తి అంబులెన్స్పై చెప్పు విసరడంతో అప్రమత్తమైన పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాతే పోస్టుమార్టం వరంగల్ చౌరస్తా : ఆరేళ్ల చిన్నారి (చైత
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కలకలం రేపిన నిర్భయ తరహా హత్యాచార ఘటనలో నిందితుడు మోహన్ చౌహాన్ను పోలీసులు మట్టుబెట్టినా తాను కలత చెందనని ఆయన తండ్రి కత్వరు చౌహాన్ అన్నారు. తన కుమ
సింగరేణి కాలని | హైదరాబాద్లోని సైదాబాద్లో జరిగిన ఆరేండ్ల బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజును యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో అరెస్ట్ చేశార�
చెన్నై : జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్న 45 ఏండ్ల నిందితుడు అంబత్తూర్లోని మేజిస్ట్రేట్ నివాసంలో హంగామా సృష్టించాడు. మేజిస్ట్రేట్ను చంపుతానంటూ బెదిరించడమే కాకుండా పోలీస్ కస్టడీ నుంచి తప్ప�
చేవెళ్లటౌన్ : దళిత విద్యార్థిని హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసి ఉరితీయాలని ఆలిండియా అంబేద్కర్ యువజన జిల్లా కన్వీనర్ మహేష్ అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర�
B.Tech student murder | గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
లక్నో : మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. తాగిన మైకంలో నిద్రిస్తున్న కన్నకూతురిపైనే లైంగిక దాడికి ప్రయత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన యూపీలో వెలుగుచూసింది. లఖీంప�
కాన్పూర్ : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. లైంగిక దాడి ఘటనలో బాధితురాలు బలవన్మరణానికి యత్నించగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన ఉదంతం బందా జిల్లాలో వె
చెన్నై : మధురైకి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన కసిమేడు నివాసి లోకేష్ (21)ను తమిళనాడు పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో రెండు హత్యలు, హ�
భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మ�