Woman kills live-in partner | సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులను మహిళ భరించలేకపోయింది. ఈ నేపథ్యంలో అతడ్ని తుపాకీతో కాల్చి చంపింది. బుల్లెట్ గాయాలతో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు చేసిన పోలీస
coercion at Nashik firm | మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులపై కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ఆ సంస్థ ఉన్నతాధికారుల, సహోద్యోగులు వారిని లైంగికంగా, మానసికంగా, మతం పేరుతో వేధించడంతోపాటు �
తమిళనాడులోని (Tamil Nadu) కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టడంపోపాటు వివస్త్రను చేశారు. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు �
Woman Attacks Stepfather With Knife | ఒక మహిళ తన సవతి తండ్రిపై కత్తితో దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాలు కోసింది. కత్తి చేతపట్టుకుని హంగామా చేసింది. గత కొన్నేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ వీడియ
సామాజిక మాధ్యమాల ద్వారా కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను అనేకమంది సద్వినియోగం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యాపారాభివృద్ధికి, నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తు�
Indore Orphanage | ఒక అనాథాశ్రమంలో పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చిన్నచిన్న తప్పులకు వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి వాతలు పెట్టారు. నాలుగేళ్ల బాలుడికి రెండు రోజులపాటు ఆ�
Man Seeks Permission To Abuse Newspaper | తనపై వ్యతిరేకంగా కథనం రాసిన వార్తా ప్రతికపై ఒక వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వార్తా పత్రిక కార్యాలయం ముందు రెండు గంటలపాటు ఉండి మైకులో తిట్టేందుకు అనుమతించాలని కోరాడు. ఈ మేరకు అధిక
Viral Video | ఇద్దరు జవాన్లు ఒక దివ్యాంగుడిపై తమ ప్రతాపం చూపారు. నీరు అడిగినందుకు అతడ్ని దుర్భాషలాడటంతోపాటు కొట్టారు. ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ
అదొక ప్రత్యేకమైన కోర్టు. పిల్లలు ఆడుకునేందుకు వస్తువులున్నాయి. చిన్నారులు అడిగిన వెంటనే తెచ్చి ఇచ్చేందుకు కొన్ని తినుబండారాలు సిద్ధంగా ఉన్నాయి. తన ముందున్న టేబుల్పై నాలుగున్నరేండ్ల చిన్నారితో మాతృమ�
భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీశాయి. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడగా, పిల్లలు మృతిచెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం జైనథ్ మండలం బ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
పోలీసులు ఈ సంఘటనపై సీరియస్గా స్పందించారు. పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలించారు. బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురు బాలురను అరెస్ట్ చేశారు.
నిర్భయ షెల్టర్ హోమ్లో ఆశ్రయం పొందుతున్న మైనర్ బాలిక శుక్రవారం అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్న ఆమెను ఇద్దరు వ్యక్తులు గమనించారు.