బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ విసిరిన చాలెంజ్ను ఢిల్లీ జల సంఘం (డీజేబీ) నాణ్యత నియంత్రణ అధికారి సంజయ్ శర్మ స్వీకరించారు. రసాయనాలతో శుభ్రం చేసిన యమునా నది నీటితో ఆయన స్నానం చేశారు.
గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి �
ముక్కుపచ్చలారని బాలిక(5)పై లైంగికదాడికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత కథనం ప్రకారం..
మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే �
డిగ్రీ చదువుతున్న ఆనంద్ బస్స్టాప్లో మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా షీ టీమ్స్కు పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరు పరుచగా.. న్యాయస్థానం శిక్ష విధించింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని నిర్�
బీజేపీ నేతలకు దళితులంటే ఎంత చిన్న చూపో అద్దం పట్టే మరో ఘటన ఇది. మొన్నటికిమొన్న గుజరాత్లోని ఓ గ్రామంలో దళితులపై సామాజిక బహిష్కరణ విధించడం, నిన్న జార్ఖండ్లో ఓ గిరిజన యువతిని బీజేపీ నేత చిత్రహింసలు పెట్ట�
గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
వేడి పెనంతో వాతలు పెట్టేది.. తీవ్రంగా చితకబాదేది.. ముఖంపై పిడిగుద్దులు గుద్దేది. ఇంటికి వెళ్తానంటే గదిలో బంధించేది.. తినడానికి అన్నం పెట్టేది కాదు.. తాగడానికి నీళ్లు ఇచ్చేది కాదు. ఆ రాక్షసి పెట్టే బాధలు తట్�
పోకిరీల భరతంపట్టాయి రాచకొండ షీటీమ్స్. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి.. నాలుగు వారాల్లో మొత్తం 44 మందిని పట్టుకున్నారు. అందులో 40 మందిపై కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్-13, పెట్టీ కేసులు-19, కౌ�
పోలీసు పట్ల రేణుకాచౌదరి ప్రవర్తించిన తీరు పై హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రతిష్ట, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించొద్దని
కన్న తండ్రే కీచకుడిగా మారి కూతురిని లైంగికంగా వేధించేవాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. అసలు ఎవరైనా తన మాట నమ్ముతారా? అనే అనుమానం కలిగింది. ఎందుకంటో తల్లికి ఈ విషయం చెప్పి ఏడిస్తే.. ఆ
ఒక రైతు తన దొడ్డిలో పశువులు పెంచుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాటికి ఏమైనా జరిగితే తెలుసుకోవాలని అక్కడ సీసీ కెమెరాలు కూడా సెట్ చేశాడు. ఇటీవల ఆ సీసీ ఫుటేజిని పరిశీలిస�