Bomb Blast | పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింద
తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో విపక్ష సర్కార్లను కూల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపణ జైపూర్, జూలై 2: ఉదయ్పూర్ హత్య కేసు నిందితులతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. సమాజాన్ని విడ
Coal Scam | కోల్స్కామ్ కేసు విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దక్షిణ కోల్కతాలోని నివాసంలో ఆ�
బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతను ఢిల్లీలో కాకుండా కోల్కతాలో ఎందుకు ప్రశ్నించకూడదని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఈడీని నిలదీసింది.
కోల్కతా: అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిపున్ బోరా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సుస్మితా దేవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అభిషేక్ బెనర్జీ ఈ విషయాన్ని
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కార్యాలయంలో హాజరు కానున్నారు. బొగ్గు కుంభ�
పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న
న్యూఢిల్లీ : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెంగాల్లో జరిగిన
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ తన పదవిని దక్కించుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులయ్యారు. రాష్ట్రంలోని అధికార ప�