పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. తనకు, తన మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రక్షణ లేదన్నారు.
ఐటీ శాఖ అధికారులు తమ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చాపర్లో సోదాలు చేశారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదివారం ఆరోపించింది. కోల్కతా బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో జరిగిన ఈ ఘటనలో చాపర్ను స్వాధీనం చేసుకుంటామ�
Abhishek Banerjee | ప్రధాని నరేంద్రమోదీ తన గ్యారంటీల గురించి గొప్పగా చెప్పుకుంటుండటంపై తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ గ్యారెం�
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలపై కేంద్రం ఈ నెల 31 నాటికి స్పందించకుంటే ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హెచ్చరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ మాట్ల�
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్కు (Teachers Recruitment Scam) సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిర బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ బకాయిలపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిరసన చేపట్టనున్న రోజే ఈడీ తనను విచారణకు పిలవడంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. ‘బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఏ శక్�
Tamannaah Bhatia | మిల్కీబ్యూటీ తమన్నా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రీసెంట్గా 18 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇప్పటికీ ఈ భామ అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్లు (‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’)లతో అలరిస్తుంది. అయితే తమ
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ను సు�
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజిరపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
Calcutta High Court | రాష్ట్రంలో బీజేపీ నాయకులకు హైకోర్టు రక్షణ కల్పిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు కేసుల్లో నిం
జాతుల మధ్య ఘర్షణలను రెచ్చ గొట్టడం ద్వారా పశ్చిమ బెంగాల్లో మణిపూర్ తరహా పరిస్థితులను ఏర్పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో జాతుల మధ్య ఘర్షణ�