కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ తన పదవిని దక్కించుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులయ్యారు. రాష్ట్రంలోని అధికార ప�
‘ఘర్ కా లడకా’అఖిలేశ్కే మొగ్గు వెనుకబడ్డ బీజేపీ అభ్యర్థి బఘేల్ కర్హల్ (యూపీ), ఫిబ్రవరి 11: యూపీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. మరో ఆరుదశల్లో పోలింగ్ జరుగనున్న ఈ రాష్ట్రంలో.. కర్హల్ నియోజకవర్గంపైనే
తృణమూల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఝలక్ ఇచ్చారు. ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేస�
అధికార తృణమూల్లో అంతర్గతంగా కలహాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. సీనియర్లు వ్యవహరిస్తున్న తీరు, బాసిజం జూనియర్లకు ఏమాత్రం నచ్చడం లేదన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలా నడుస్తుండగానే.. �
అగర్తల: తనతో ఏదైనా సమస్య ఉండే తన కారును పేల్చివేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. సామాన్యులను ఎందుకు వేధిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికార�
కోల్కతా: బీజేపీని మూడేండ్లలో భారత్ నుంచి తరిమేయాలని, ఇదే తన లక్ష్యమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ‘ప్రతి బీజేపీ స్థానానికి వెళ్లి వారిని పదవీచ్యుతుడిని చేస్తాం. వారి ఈడీ, �
కోల్కతా: తనపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాలు చూపితే ఉరి శిక్షకు కూడా తాను సిద్ధమేనని పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. తనకు వ్యతిరేకంగా �
అభిషేక్ బెనర్జీ సహా ఐదుగురు టీఎంసీ నేతలపై ఎఫ్ఐఆర్ | టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలపై త్రిపుర పోలీసులు
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు తమ కార్యకర్తలపై త్రిపురలో దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. త్రి
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన బీజేపీ అగ్రనేతలు బెంగాల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ముఖం చాటేశారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాషాయ పార్టీపై విమర�