Ishan Kishan : ఏడాది కాలంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఆసియా కప్ (Asia Cup 2025) ముందే గాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్న్లో అదరగొట్టి.. పునరాగమనం చేస్తాడనుకుంటే.. దులీఫ్ ట్రోఫీ నుంచి అనూహ్యంగా దూరమయ్యాడు.
Mohammad Shami : ఒకప్పుడు ప్రధాన పేసర్గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ (Mohammad Shami) ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన ఈ పేసర్ ఫామ్ చాటుకునేందుకు సిద�
Intra Squad Match : ఇంగ్లండ్ పర్యటనకు ముందు సన్నాహక పోరులో భారత ప్రధాన పేసర్ బుమ్రా (Bumr5ah) దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే.. టాపార్డర్ బ్యాటర్లు మాత్రం దంచేశారు. ఇండియా ఏ కు ఆడు
India A vs England Lions : రెండో అనధికార టెస్టులో భారత ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో కదం తొక్కిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ అభిమన్యు ఈ�
ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత్ ‘ఏ’ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. ఓవర్నైట్ స్కోరు 192/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లండ్ లయన్స్..ఖలీల్ అ
IND A vs England Lions : ఓపెనర్ టామ్ హైన్స్ (54) మరోసారి అర్ధ శతకంతో చెలరేగి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. లంచ్ తర్వాత ఎంతగా భారత బౌలర్లు ప్రయత్నించినా వికెట్ తీయలేకపోయారు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన
IND A vs England Lions : రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్(116) సూపర్ సెంచరీని భారత ఏ జట్టు సొమ్ము చేసుకోలేకపోయింది. గత మ్యాచ్లో చెలరేగి ఆడిన మిడిలార్డర్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ అవకాశాన�
IND A vs ENG Lions : ఇంగ్లండ్ గడ్డపై భారత కుర్రాళ్లు తమ తడాఖా చూపించారు. బౌలింగ్ దళం విఫలమైనా బ్యాటింగ్లో తమకు తిరుగులేదని చాటారు. రెండో ఇన్నింగ్స్లోనూ ఇంగ్లండ్ లయన్స్ (England Lions) బౌలర్లను ఉతికారేస్తూ �
IND A vs ENG Lions : భారత ఏ జట్టు, ఇంగ్లండ్ లయన్స్ (England Lions) జట్ల మధ్య తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో లయన్స్ను 587 ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నాహకంగా భారత్ ‘ఏ’ బరిలోకి దిగబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది.
Priyank Panchal : దేశవాళీ క్రికెట్లో మరో క్రికెటర్ శకం ముగిసింది. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన గుజరాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని వె�
Team India : ఇంగ్లండ్ పర్యటనను సవాల్గా తీసుకున్న సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఏ బృందాన్ని ప్రకటించిన బీసీసీఐ (BCCI).. తాజాగా కొత్త కోచ్ను నియమించి�
India A Squad :'ఇంగ్లండ్ లయన్స్' జట్టుతో జరుగబోయే ఈ సిరీస్కు రంజీ హీరో అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) సారథిగా 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.