Hyderabad | జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న వి
అబ్దుల్లాపూర్మెట్ : కళాశాల బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పోలీసుల తెలిపిన ప్రకారం.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెంది�
అబ్దుల్లాపూర్మెట్ | హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి
అబ్దుల్లాపూర్మెట్ : కళాశాలకని ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన విరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జేఎన్ఎన్యుఆర్ఎం క�
హయత్నగర్ : ఎలాంటి అనుమతులు పొందకుండానే కొనసాగిస్తున్న ఓ గోడౌన్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అగ్నిమాపక అధికారులు, స్థానికుల�
అబ్దుల్లాపూర్మెట్ : వాన వరుసగా కురుస్తుండటంతో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఆదివారం బాటసింగారం-ఇనాంగూడ వద్ద వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్మ�
అబ్దుల్లాపూర్మెట్ : పాడి రైతులు మేలు రకాల గడ్డి జాతులను సాగు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పశుగ్రాస సంస్థ విస్తరణాధికారి అంజు బసేరా అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామంలో సేవ్ పౌండేషన్ �
అబ్దుల్లాపూర్మెట్ : లారీ ఢీకోని ఓ మహిళా మృతిచెందిన సంఘటన గురువారం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్పేట మున్సిపాలిటి పసుమాముల కళానగర్కు �
అబ్దుల్లాపూర్మెట్ : కరోనా మహమ్మారి గ్రామాల్లో మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన పెరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడి�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని కవాడిపల్లిలో ఈ నెల 18నుంచి 27వరకు పది రోజుల పాటు లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన నలుగ�
అబ్దుల్లాపూర్మెట్ : కారు అదపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్ ఆనంద్నగర్కు చెందిన నైకోట
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలో కబ్జాకు గురైన చెరువు, కుంటలను రక్షించాలని తెలంగాణ మత్య్సకారులు, కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నర్సింహా డిమాండ్ చేశారు. మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్ �