విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. మండల కేంద్రంలోని సర్కారు దవాఖానలో అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు.
Suicide attempt | ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్ వాక్కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా చెరువులోకి పోనిచ్చా
పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు కుమారుడిని వెంట బెట్టుకొచ్చిన తండ్రిని డీసీఎం రూపంలో మృత్యువు వెంటాడింది. ఆ పసివాడి కండ్ల ముందే తల్లడిల్లి తండ్రి చనిపోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మ
హైదరాబాద్ శివార్లలోని ఇనాంగూడలో విషాదం చోటుచేసుకున్నది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతిచెందారు. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడలో శెట్టి
Ramoji Film City | రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Traffic Jam | హైదరాబాద్ - విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Naveen Murder Case | క్రైమ్ సీన్లు చూసి.. స్ఫూర్తిగా తీసుకొని నేరం చేసిన తరువాత సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవడం ఎలా? ఈ మధ్య కాలంలో కొందరు నేరస్తులు అవలంభిస్తున్న తీరిది.ప్రేమిస్తున్న యువతి తనకు దూరమవుతుందనే కోపంత�
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో శ్రీ వాసవీసాయి, శ్రీ భూనీళాసమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తన భార్య ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఎల్బీనగర్ డీసీపీ స
హైదరాబాద్ శివారులోని విజయవాడ జాతీయ రహదారి పక్కన చెట్ల పొదల్లో కుళ్లిన జంట మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతిని రాళ్లతో మోది హతమార్చిన దారుణం రంగారెడ్డి జిల�
విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడక
ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్మెట�