వారంతా ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని నేడు వేర్వేరు రంగాల్లో వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. 31 బ్యాచ్లకు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, వారంతా ఒక్కచోట కలుసుకునేందుకు చ�
రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నివసిస్తున్న వనపర్తి వాసులతో కర్మన్ఘాట్లో ఉన్న అనంతరెడ్డి గార్డెన్స్లో ఆద�
తొమ్మిదేండ్లలోనే 70ఏండ్ల ప్రగతిని సాధించామని.. ఓర్వలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో సమాధానం చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఇటీవల బీజేపీ పార్టీ నాయకులు చేపట్టిన సభ ప్రజల భరోసా కోసం కాదని.. వారి రాజకీయ ఉనికి కోసం చేపట్టిన గోస అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఘాటుగా విమర్శించారు.
సమైక్య పాలనలో పూర్తిగా నిరాధారణకు గురైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ పాలనలో తగిన గుర్తింపు దక్కిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
‘బీఆర్ఎస్ ఇంటి పార్టీ. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రజాకాంక్షలు నెరవేరుస్తూ అండగా నిలుస్తోంది. జనమంతా మన వెంటే ఉ న్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయం’ అని మంత్ర�
‘అందోల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. ఇక్కడ గులాబీ జెండాను ఎదిరించి నిలబడే సత్తా ఏ పార్టీకీ లేదని ప్రతిపక్షాలకు ఇప్పటికే అర్థమైంది’, అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. వట్పల్లిలో నిర్వహించిన బీఆర
రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
దుబ్బాక నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నా రు. గురువారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో 11 గ్రామలకు చెందిన పార్టీ నాయకులు, కార్
హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యాలయాలు, రైతు వేదికలు, బస్తీ, పల�
పద్నాలుగేండ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్
తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కా�
రాజకీయాల్లో అప్పటి టీఆర్ఎస్... నేటి బీఆర్ఎస్ది ఎప్పటికీ ప్రత్యేక శైలినే. పోరాట రూపం, ఎజెండా సెట్టింగ్, సంస్థాగత కార్యాచరణలోనూ తనదైన ముద్రతో ముందుకు సాగడం పరిపాటి. ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో రాజకీయ