మహబూబాబాద్ : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లబ్ధి�
జనగామ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది సీఎం కేసీఆర్ మాట తప్పని పనితీరుకు, మడమ తిప్పని నిజాయితీకి ఒక ఉదాహరణ మాత్రమేనన�
వికారాబాద్ : అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతూ తాండూరు రూపురేఖలు మారుస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాండూరులో కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 29 : మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, 8 ఏండ్లలో ఎంతో మార్పు చెందిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ కార్డులను
మహబూబాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్స్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఘనత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ �
కరీంనగర్ : పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని టీవీ గార్డెన్స్ లో బొమ్మకల్,
దుబ్బాకలో కొత్తగా 1,804 మందికి పింఛన్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో 1,804 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో నూతన ఆసరా ఫింఛన్ల పంపిణీ కా�
హైదరాబాద్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిప
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగా
సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందని �
హైదరాబాద్ : తెలంగాణలో మహిళాభివృద్ధి కోసం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వర�