రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి కొత్తగా పది లక్షల పింఛన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పింఛన్లు ఇస్తున్నారు.
హైదరాబాద్ : ప్రగతి భవన్లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ�
Minister KTR | ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ
డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేకంగా ఫించన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన
Minister Niranjan reddy | ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి భరోసా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ �
హైదరాబాద్ : వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామా�
హైదరాబాద్ : ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసంవిధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏం�
బంజారాహిల్స్ : పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహమత్నగర్ డివిజన్కు చెందిన పలువ�
Aasara Pensions | ఎదుటి వారికి సహాయపడాలంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాల్సిన పనిలేదని, తోటి వారికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలనే తపన ఉంటే చాలని ఓ వృద్ధురాలు నిరూపించింది.
రాష్ట్ర ప్రజలకు సామాజిక భద్రతను కల్పించటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2014 నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ‘ఆసరా పథకం’ ప్రారంభించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పది వర్గాల ప్రజల�
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో కేటీఆర్ ముచ్చటించారు. ఆసరా పెన్షన్లు వస్తున్నాయంటూ
Pensions | సీఎం కేసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల తగ్గించారు. ఈ నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కండ్లల్లో వెలుగులు నింపుతున్నాయనడానికి ఉదాహరణ ఈ చిత్రం. మహబూబ్నగర్ మండలం వెంకటాపురంలో ఒకే కుటుంబానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.2,016, ఆమె కొడుకు చంద్రయ్�