హైదరాబాద్ : ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసంవిధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏం�
బంజారాహిల్స్ : పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహమత్నగర్ డివిజన్కు చెందిన పలువ�
Aasara Pensions | ఎదుటి వారికి సహాయపడాలంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాల్సిన పనిలేదని, తోటి వారికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలనే తపన ఉంటే చాలని ఓ వృద్ధురాలు నిరూపించింది.
రాష్ట్ర ప్రజలకు సామాజిక భద్రతను కల్పించటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2014 నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ‘ఆసరా పథకం’ ప్రారంభించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పది వర్గాల ప్రజల�
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో కేటీఆర్ ముచ్చటించారు. ఆసరా పెన్షన్లు వస్తున్నాయంటూ
Pensions | సీఎం కేసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల తగ్గించారు. ఈ నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కండ్లల్లో వెలుగులు నింపుతున్నాయనడానికి ఉదాహరణ ఈ చిత్రం. మహబూబ్నగర్ మండలం వెంకటాపురంలో ఒకే కుటుంబానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.2,016, ఆమె కొడుకు చంద్రయ్�
సిద్దిపేట : అర్హత కలిగిన వారందరూ ఆసరా, రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా చూడాలని సిద్దిపేట ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పా�
మెదక్ : 57 ఏండ్లు పైబడిన అర్హులైన నిరుపేదలకు ఆసరా పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి ప�
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : 57ఏండ్లు నిండిన వారు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమ�
మీ -సేవా, ఈ – సేవా కేంద్రాల్లో ఉచితంగా.. ఓటరుకార్డు, టీసీ, మెమో, జనన ధ్రువీకరణపత్రంఆధారంగా అర్హత వయస్సు నిర్ధారణ హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్లకు అర్హులైనవారు ఈ నెల 31వ తేదీలోగా �
57 ఏళ్లు నిండినవారు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఉచితంగానే మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం మార్గదర్శకాల విడుదల ప్రస్తుతం జిల్లాలో ఆసరా పి�