సిద్దిపేట : అర్హత కలిగిన వారందరూ ఆసరా, రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా చూడాలని సిద్దిపేట ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పా�
మెదక్ : 57 ఏండ్లు పైబడిన అర్హులైన నిరుపేదలకు ఆసరా పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి ప�
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : 57ఏండ్లు నిండిన వారు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమ�
మీ -సేవా, ఈ – సేవా కేంద్రాల్లో ఉచితంగా.. ఓటరుకార్డు, టీసీ, మెమో, జనన ధ్రువీకరణపత్రంఆధారంగా అర్హత వయస్సు నిర్ధారణ హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్లకు అర్హులైనవారు ఈ నెల 31వ తేదీలోగా �
57 ఏళ్లు నిండినవారు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఉచితంగానే మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం మార్గదర్శకాల విడుదల ప్రస్తుతం జిల్లాలో ఆసరా పి�
కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకానికి 57 ఏండ్లు పైబడిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీవో మోహన్లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్�
ఆసరా పెన్షన్లు | గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే జీవో జారీ కాగా, దరఖాస్తుల స�
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక | అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా వెంటనే తయారుచేసి పెన్షన్లు మంజూరు చేసి, లబ్ధిదారులకు అందించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇకపై అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన�
TS Cabinet : వృద్ధాప్య పింఛన్ అర్హతను తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అందించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశి�
రాజన్న సిరిసిల్ల : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం
అనాథ వృద్ధురాలిని నమ్మించిన బంధువు ఇల్లు, భూమి పట్టా చేసుకుని బయటకు గెంటివేత కోనరావుపేట, జూన్ 7: పింఛన్ ఇప్పిస్తానంటూ అనాథ వృద్ధురాలి ఆస్తిని కబ్జా చేసుకొని, ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల
హైదరాబాద్ : ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశ�