హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇకపై అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన�
TS Cabinet : వృద్ధాప్య పింఛన్ అర్హతను తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అందించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశి�
రాజన్న సిరిసిల్ల : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం
అనాథ వృద్ధురాలిని నమ్మించిన బంధువు ఇల్లు, భూమి పట్టా చేసుకుని బయటకు గెంటివేత కోనరావుపేట, జూన్ 7: పింఛన్ ఇప్పిస్తానంటూ అనాథ వృద్ధురాలి ఆస్తిని కబ్జా చేసుకొని, ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల
హైదరాబాద్ : ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశ�
అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం సామాజిక సేవారంగాలకు 73 వేల కోట్లు ఆసరా పింఛన్లకు 11,728 కోట్లు పింఛన్లలో కేంద్రం వాటా 1.20% మాత్రమే హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): సంక్షేమ, సేవా రంగాలకు ప్రభుత్వం