ప్రజా సంక్షేమ రాజ్యానికి ఆరోగ్యం వెన్నెముక వంటిది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలనే గొప్ప ఆశయంతో మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకానికి జీవనాడ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను గాలికి వదిలేసింది. ‘ఆరోగ్యశ్రీ’ సేవలు అందిస్తున్న నెట్వర్క్ దవాఖానలకు ప్రభుత్వం రూ.1,400 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి �
రాష్ట్రంలోని దవాఖానల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్య శ్రీ (Aarogyasri) సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించపోవడంతో రూ.1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి.
దిక్కూమొక్కూ లేని పిల్లలకు తమ ప్రభుత్వం పెద్దదిక్కుగా ఉంటుందంటూ అధికార నేతలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో వేల సంఖ్యలో అనాథ పిల్లలుంటే కేవలం వందల సంఖ్యలో మందికి మాత్రమే సంక�
అవయవ దానానికి తాను వ్యక్తిగతంగా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అవయదాన అంగీకార పత్రంపై ఎమ్మెల్యేగా తానే మొదటి సంతకం పెడతా�
NIMS | ఖరీదైన అవయవమార్పిడి శస్తచ్రికిత్సలను అవసరమైన నిరుపేద రోగులకు సైతం అందించాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ తీసుకున్న నిర్ణయం ఎ�
పేదల వైద్య చికిత్స కోసం ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య శ్రీ పథకాన్ని సూర్యాపేటలో అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన డాక్టర్లు, సిబ్బందికి అందాల్సిన నగ
Aarogyasri | మాది ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్.. ఈ రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయం రూ. 10 లక్షలకు పెంచుతున్న�
YS Sharmila | పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకమని తెలిపారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చి�
Telangana | అనారోగ్యంతో దవాఖానలో చేరితే పేదల పాలిట పెన్నిధిగా నిలిచే ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ పాలనలో పరిహాసానికి గురవుతున్నది. సాంకేతిక కారణాలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు జగిత్యాల జిల్లా మల్య�
Minister Kolusu Parthasarathy | ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంగళగిరి టీడీపీ �
YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలని అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీని �
Aarogyasri | కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఆరోగ్య శ్రీ అమలుపై అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవ�
ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను సవరించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 1,375 చికిత్సలకు సగటున 25 శాతం వరకు ధరలు పెంచినట్టు పేర్కొన్నారు.