Aarogyasri | ఆరోగ్య శ్రీ పథకంలో అదనంగా 65 అధునాతన చికిత్స విధానాలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. వీటితో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వాటిలో 1,375 విధానాలకు ప్యాకేజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రత్యేక పథకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రేషన్ కార్డు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ వర్తించేలా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానిక�
ఒక నెల ఒకటో తేదీన జీతాలివ్వడమే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) విమర్శిచారు. జీతాలే కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Ration Cards | రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ �
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశారు.
రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ దవాఖానల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం సచివాలయంల
పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో ఉన్న ఆరోగ్యశ్రీ రోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్
వైద్యారోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ఫైల్పై తొలి సంతకం చేశారు. 5,300 స్టాఫ్నర్స్ పోస్�
కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రజాతీర్పును గౌరవించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ మండలంలోని అర్జున్నాయక్తండాకు చెం�
MLA Nagender | పేదల మేలు కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Nagender) అన్నారు. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఆర్టీసీ బస్�
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను ఇప్పటికే అమలు చేస్తుండగా, వాటిని విస్తృత పరచడ�
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిదేండ్ల క్రితం ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఉన్న విషయం విదితమే. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచార�
ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తరిస్తామని, పరిధిని రూ.15 లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ